हिन्दी | Epaper

America: మొక్కజొన్న దిగుమతులపై బంగ్లాదేశ్‌లో వివాదం

Radha
America: మొక్కజొన్న దిగుమతులపై బంగ్లాదేశ్‌లో వివాదం

అమెరికా(America) నుంచి బంగ్లాదేశ్‌కు మొక్కజొన్న దిగుమతి జరగనుందన్న సమాచారం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా అమెరికాలో మొక్కజొన్న సాగుకు పంది ఎరువును వినియోగిస్తారన్న ఆరోపణలు ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున వివాదాన్ని రేపుతున్నాయి.

Read also: Social Media: ఫ్రాన్స్ సంచలన నిర్ణయం

America
America

అమెరికా రాయబార కార్యాలయ పోస్ట్‌తో రాజుకున్న వివాదం

డిసెంబర్ 27న ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ అంశాన్ని మరింత వివాదాస్పదంగా మార్చింది. ఆ పోస్ట్ అనంతరం నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, అమెరికా తన మిగులు వ్యవసాయ ఉత్పత్తులను బంగ్లాదేశ్‌పై బలవంతంగా రుద్దుతోందని ఆరోపిస్తున్నారు.

ఈ చర్య అక్కడి ప్రజల మత విశ్వాసాలకు విరుద్ధమని, ఇస్లామిక్ ఆచారాలను దెబ్బతీసే విధంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా చేపల మేతలో పంది మాంసానికి సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు తేలడంతో, బంగ్లాదేశ్ ప్రభుత్వం ‘మీట్ అండ్ బోన్ మీల్’ పౌడర్‌పై నిషేధం విధించిన విషయం గుర్తుచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజా మొక్కజొన్న దిగుమతులపై(America) మరింత జాగ్రత్త అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఆరోపణలు, విమర్శలపై ఇప్పటివరకు అమెరికా రాయబార కార్యాలయం నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఖమేనీ వారసుడిగా రెండో కుమారుడు మొజ్తబా ఎన్నిక

ఖమేనీ వారసుడిగా రెండో కుమారుడు మొజ్తబా ఎన్నిక

‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

చమురు ధరలు పెరగడంతో.. కుప్పకూలిన రూపాయి విలువ

చమురు ధరలు పెరగడంతో.. కుప్పకూలిన రూపాయి విలువ

పశ్చిమాసియాలో యుద్ధం.. భారీగా పెరిగిన చమురు ధరలు

పశ్చిమాసియాలో యుద్ధం.. భారీగా పెరిగిన చమురు ధరలు

ఇరాన్ కు బిగ్ వార్నింగ్ ఇచ్చిన గల్ఫ్ దేశాలు

ఇరాన్ కు బిగ్ వార్నింగ్ ఇచ్చిన గల్ఫ్ దేశాలు

గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా? ఈ వార్తలపై ఆయిల్ కంపెనీల క్లారిటీ

గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా? ఈ వార్తలపై ఆయిల్ కంపెనీల క్లారిటీ

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి
0:08

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి

చమురు ధరల షాక్, బ్యారెల్ 100 డాలర్లు దాటింది

చమురు ధరల షాక్, బ్యారెల్ 100 డాలర్లు దాటింది

ఇరాన్ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’: 450 కిలోల యురేనియం లక్ష్యం

ఇరాన్ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’: 450 కిలోల యురేనియం లక్ష్యం

బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి: యుద్ధంలో కొత్త మలుపు!

బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి: యుద్ధంలో కొత్త మలుపు!

భారత్‌తో స్నేహం కోరుతున్న చైనా: విదేశాంగ మంత్రి కీలక ప్రకటన!

భారత్‌తో స్నేహం కోరుతున్న చైనా: విదేశాంగ మంత్రి కీలక ప్రకటన!

పూజలు చేస్తున్న హిందువులపై బాంబు దాడి!

పూజలు చేస్తున్న హిందువులపై బాంబు దాడి!

📢 For Advertisement Booking: 98481 12870