हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Crime News: యువతి దారుణ హత్య.. ఎక్కడంటే?

Saritha
Crime News: యువతి దారుణ హత్య.. ఎక్కడంటే?

తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. (Crime News) ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి హత్యకు గురవడం సిద్దిపేట జిల్లా(Siddipet District) వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సిద్దిపేట (D) వరంగల్(M) పరిధిలోని నాచారం గ్రామ శివారులో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. తూఫ్రాన్(M) ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన జోడు న‌ర్సింహులు కుమార్తె క‌ల్ప‌న(26) భ‌ర్త‌తో గొడ‌వ‌లు కారణంగా త‌ల్లిగారి ఇంటివ‌ద్ద‌ ఉంటోంది. ఈ క్ర‌మంలో డిసెంబర్ 30న సాయంత్రం హెల్త్ చెక‌ప్ కోసం హైదరాబాద్ వెళ్తున్నాన‌ని ఇంట్లో చెప్పి వెళ్లింది. (Crime News)అయితే డిసెంబ‌ర్ 31 అర్ధరాత్రి స‌మ‌యంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమె మెడ‌కు వైర్ గ‌ట్టిగా బిగించి హ‌త్య చేసి.. మృత‌దేహాన్ని నాచారం గ్రామ శివారులో ప‌డేసినట్లు గ‌జ్వేల్ రూర‌ల్ సీఐ మ‌హేందర్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read also: Madhya Pradesh: కలుషిత నీటితో 6 నెలల పసికందు మృతి

Crime News: యువతి దారుణ హత్య.. ఎక్కడంటే?

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870