हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Delhi Crime: లిఫ్ట్ ఇచ్చి.. వ్యాన్‌లో అత్యాచారం

Tejaswini Y
Delhi Crime: లిఫ్ట్ ఇచ్చి.. వ్యాన్‌లో అత్యాచారం

దేశ రాజధాని ఢిల్లీ(Delhi Crime)కి సమీపంలోని హర్యానా రాష్ట్రంలో మరో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఫరీదాబాద్(Faridabad Incident) ప్రాంతంలో డిసెంబర్ 30 అర్ధరాత్రి అనంతరం ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం ఎదురుచూస్తున్న 23 ఏళ్ల యువతిని ఇద్దరు యువకులు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి వ్యాన్‌లో ఎక్కించుకున్నారు. అనంతరం ఆమెను గురుగ్రామ్ దిశగా తీసుకెళ్లి, కదులుతున్న వాహనంలోనే రెండు గంటలకుపైగా సామూహిక అత్యాచారానికి(Gang Rape) పాల్పడ్డారు.

Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు

Faridabad Incident
Delhi Crime: Rape in a van after giving a lift

ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు

బాధితురాలు తీవ్ర భయాందోళనలతో అనంతరం పోలీసులను ఆశ్రయించగా, ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, టెక్నికల్ ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహిళల భద్రతపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

ప్రాథమిక విచారణలో నిందితులు ముందే ప్రణాళికతో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా, కౌన్సెలింగ్ కూడా అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మహిళల రక్షణ కోసం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సామాజికవర్గాలు కోరుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870