हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా?

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Aanusha
Tirumala: Prominent personalities who had darshan of Lord Venkateswara
Tirumala: Prominent personalities who had darshan of Lord Venkateswara

తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి అర్చకులు ఏకాంతంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అర్చకులు స్వామివారికి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు ఏకాంతంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఈ ద్వారాల గుండా వెళ్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. 

Read Also: AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు

శ్రీవారి సేవలో ప్రముఖులు

ఈ సందర్బంగా, తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పలువురు మంత్రులు వైకుంఠ ద్వారం గుండా దర్శించుకున్నారు. సినీ రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, బాలకృష్ణ సతీమణి వసుంధర, నటుడు నారా రోహిత్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీఐపీల తాకిడి దృష్ట్యా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వ్యక్తిపై దాడి చేసి.. మంచంపై రెస్ట్‌ తీసుకొన్న పులి
0:16

వ్యక్తిపై దాడి చేసి.. మంచంపై రెస్ట్‌ తీసుకొన్న పులి

గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినిపై వార్డెన్ దాడి
1:37

గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినిపై వార్డెన్ దాడి

రాజాసాబ్ నుంచి మరో ట్రైలర్ వచ్చేసింది
3:12

రాజాసాబ్ నుంచి మరో ట్రైలర్ వచ్చేసింది

నరసాపురం లేస్.. ప్రస్తావన గర్వకారణం
1:15

నరసాపురం లేస్.. ప్రస్తావన గర్వకారణం

అగ్ని ప్రమాదంలో 16మంది వృద్ధులు సజీవ దహనం
0:16

అగ్ని ప్రమాదంలో 16మంది వృద్ధులు సజీవ దహనం

ఎట్టకేలకు యుద్ధం ముగింపుకు రష్యా-ఉక్రెయిన్ అంగీకారం
1:51

ఎట్టకేలకు యుద్ధం ముగింపుకు రష్యా-ఉక్రెయిన్ అంగీకారం

ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కింద పడిపోయిన విజయ్
0:49

ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కింద పడిపోయిన విజయ్

ముగిసిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్
0:19

ముగిసిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్

పట్టాలు తప్పిన రైలు.. బ్రిడ్జి పైనుంచి కిందపడిన బోగీలు
0:09

పట్టాలు తప్పిన రైలు.. బ్రిడ్జి పైనుంచి కిందపడిన బోగీలు

స‌ల్మాన్ ఖాన్ బ‌ర్త్‌డే.. ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టీజ‌ర్ రిలీజ్
1:12

స‌ల్మాన్ ఖాన్ బ‌ర్త్‌డే.. ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టీజ‌ర్ రిలీజ్

‘దండోరా’ సినిమాను వీక్షించిన మంత్రి కోమటిరెడ్డి
3:50

‘దండోరా’ సినిమాను వీక్షించిన మంత్రి కోమటిరెడ్డి

‘పతంగ్’ పై ఆఫ‌ర్‌ను ప్రకటించిన సందీప్ కిషన్

‘పతంగ్’ పై ఆఫ‌ర్‌ను ప్రకటించిన సందీప్ కిషన్

📢 For Advertisement Booking: 98481 12870