हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Delhi AQI today : ఢిల్లీలో దట్టమైన పొగమంచు AQI 400+తో ఆరెంజ్ అలర్ట్…

Sai Kiran
Delhi AQI today : ఢిల్లీలో దట్టమైన పొగమంచు AQI 400+తో ఆరెంజ్ అలర్ట్…

Delhi AQI today : దేశ రాజధాని ఢిల్లీ లో దట్టమైన పొగమంచు, తీవ్రమైన కాలుష్యం కలిసివచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఆదివారం ఉదయం ‘వెరీ పూర్’ స్థాయిలో ఉన్న గాలి నాణ్యత (AQI), రోజు ముగిసే సరికి మరింత దిగజారి ‘సివియర్’ స్థాయికి చేరింది. సోమవారం ఉదయం అనేక ప్రాంతాల్లో విజిబిలిటీ సున్నాకు చేరడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) గణాంకాల ప్రకారం, ఆనంద్ విహార్ (458), అశోక్ విహార్ (430), జహంగీర్‌పురి (439), చంద్రి చౌక్ (426), ముండ్కా (416), నరేల (404), ఒక్లా ఫేజ్-2 (411) వంటి ప్రాంతాల్లో AQI 400కు పైగా నమోదైంది. దీంతో పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశం లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also: AP: ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

వాతావరణ శాఖ భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి ఆరెంజ్ (Delhi AQI today) అలర్ట్ జారీ చేసింది. సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 7 డిగ్రీల సెల్సియస్ వరకు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో డిసెంబర్ 31 వరకు దట్టమైన పొగమంచు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.

కాలుష్య పరిస్థితి మరింత దిగజారితే, గాలినాణ్యత నిర్వహణ కమిషన్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) సబ్-కమిటీ సమావేశాన్ని నిర్వహించే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం GRAP స్టేజ్-3 నిబంధనలు అమలులో ఉన్నాయి. AQI 450 దాటితే స్టేజ్-4 కఠిన ఆంక్షలు తిరిగి అమలు చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, వాహనాల సంఖ్య తగ్గించకుండా కాలుష్యాన్ని నియంత్రించడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. షేర్డ్ ట్రాన్స్‌పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ప్రజలకు ఇబ్బంది లేకుండా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తూనే రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870