हिन्दी | Epaper

Sajjanar: న్యూఇయర్‌కి ఫ్యామిలీతో ఉంటారా.. జైల్లో ఉంటారా?

Pooja
Sajjanar: న్యూఇయర్‌కి ఫ్యామిలీతో ఉంటారా.. జైల్లో ఉంటారా?

హైదరాబాద్ నగరంలో జనవరి 1 వరకు ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ అమల్లో ఉంటుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్(Sajjanar) స్పష్టం చేశారు. 2025 వార్షిక నేర నివేదిక విడుదల సందర్భంగా ఆయన పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడితే జైలు శిక్ష తప్పదని ఆయన తేల్చి చెప్పారు.

Read Also: Nizamabad: ATM దుండగులు కలకలం: రాత్రికి రాత్రి రూ. 30 లక్షలు మాయం

Sajjanar
Sajjanar: Will you be with your family for New Year’s, or will you be in jail?

నూతన సంవత్సరం నేపథ్యంలో ఇప్పటికే నగరవ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కఠిన చర్యల ఫలితంగా ఈ ఏడాది హైదరాబాద్‌లో మొత్తం నేరాల సంఖ్య సుమారు 15 శాతం తగ్గినట్లు వెల్లడించారు. అలాగే పోక్సో కేసులు కూడా గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణపై కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారని సజ్జనార్(Sajjanar) చెప్పారు. మొత్తం 368 కేసుల్లో దాదాపు రూ.6.45 కోట్ల విలువైన మత్తు పదార్థాలను సీజ్ చేసినట్లు వివరించారు. ప్రజలు చట్టాలను పాటిస్తూ భద్రతకు సహకరించాలని ఆయన కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870