हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Karimnagar: పెళ్లైన వ్యక్తితో బాలిక ప్రేమ.. పరువు కోసం హతమార్చిన తల్లిదండ్రులు

Rajitha
Karimnagar: పెళ్లైన వ్యక్తితో బాలిక ప్రేమ.. పరువు కోసం హతమార్చిన తల్లిదండ్రులు

పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుతారు. వారికోసం రాత్రీపగలు కష్టపడతారు. వారికి బంగారు భవిష్యత్తును ఇచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తారు. సమాజానికి ఆదర్శంగా జీవించాలని తపిస్తారు. చదువుకునేందుకు అన్ని సదుపాయాలను కల్పిస్తారు. అసలు వారికి కష్టం అనేది తెలియకుండా పెంచేందుకు యత్నిస్తారు. అలాంటి పిల్లలు ఎదిగిన తర్వాత తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తే ఆ తల్లిదండ్రుల మనసు సమ్మతించదు. తాజాగా ఓ బాలిక పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందని, స్వయంగా అమ్మానాన్నలే తమ కూతురుని హతమార్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

Read also: UP Crime: భార్యపై అనుమానంతో భర్త హత్య, మృతదేహం ఇంట్లో దాచిన ఘటన

Karimnagar crime

Karimnagar crime

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపిన వివరాల ప్రకారం…శివరాంపల్లికి చెందిన ఓ దంపతుల చిన్న కూతురు (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ వయసులో కెరీర్ను పదునుపెట్టుకోవాల్సిన వయసులో ప్రేమవైపు ఆ బాలిక మనసు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన పెళ్లైన ఓ యువకుడితో బాలిక ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నది. దీంతో తల్లిదండ్రులు బాలికను పద్ధతి మార్చుకొమ్మని హెచ్చరించారు.

మాట వినకపోవడంతోనే హత్య

అయితే బాలిక తన తల్లిదండ్రుల మాటలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. దీంతో విసుగు చెందిన అమ్మానాన్నలు తమ కూతురుని హతమార్చారు. నవంబరు 14వ తేదీన బాలిక నిద్రిస్తున్న సమయంలో పురుగుమందును (pristicide) తమ కుమార్తెకు బలవంతంగా తాగించేందుకు ప్రయత్నించారు. అంతేకాగా తండ్రి బాలిక గొంతు నులిమి హతమార్చారు. ఇందుకు తల్లి కూడా సహకరించింది. ఉదయం ఏమీ ఎరుగనట్లుగా బాలిక తండ్రి రాజు తమ కుమార్తె పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో బాలిక గొంతు నులమడంతోనే మరణించినట్లు తేలింది. యువకుడితో కూతురు ప్రేమను గిట్టని తల్లిదండ్రులే దారుణానికి ఒడిగట్టారు. ఇది పరువు హత్య అని ఏసీపీ స్పష్టం చేశారు. పోలీసుల విచారణలో తామే కూతురుని చంపినట్లుగా అంగీకరించినట్లు చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

📢 For Advertisement Booking: 98481 12870