हिन्दी | Epaper
ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య

Rajdhani Express: ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు

Tejaswini Y
Rajdhani Express: ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు

Assam Train Accident: అస్సాం రాష్ట్రంలో తీవ్రమైన రైలు ప్రమాదం చోటుచేసుకుంది. హోజాయ్ జిల్లాలో తెల్లవారుజామున సైరంగ్–న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్(Rajdhani Express) రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. అయితే ఒక ఏనుగు పిల్లను అటవీ శాఖ అధికారులు సురక్షితంగా రక్షించారు. ప్రమాద తీవ్రత వల్ల రైలు ఇంజన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు.

Read also: AndhraPradesh Crime: వివాహేతర బంధం.. భర్తను చంపిన భార్య

Rajdhani Express
Rajdhani Express: The capital hit a herd of elephants.. derailed coaches

తెల్లవారుజామున అస్సాంలో విషాదం..

శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2.17 గంటల సమయంలో మిజోరాంలోని సైరంగ్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ ఈ ప్రమాదానికి గురైంది. గువాహటి నగరానికి దాదాపు 126 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. రైల్లో ప్రయాణిస్తున్న వారెవరూ గాయపడలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. సమాచారం అందగానే సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టాయి.

ప్రయాణికులు సురక్షితం..

రైలు పట్టాలపై ఏనుగుల మృతదేహాలు పడిపోవడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు తీవ్రంగా నిలిచిపోయాయి. ఎగువ అస్సాం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే రైలు సేవలపై ఈ ఘటన ప్రభావం చూపింది. ప్రమాదానికి గురైన రైలులోని ప్రయాణికులను అదే రైలులో ఖాళీగా ఉన్న బెర్తుల్లో తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. గువాహటి చేరుకున్న తర్వాత అదనపు కోచ్‌లు జతచేసి రైలును తిరిగి న్యూఢిల్లీకి పంపుతామని అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం ఏనుగుల కారిడార్ కాదని అటవీ శాఖ స్పష్టం చేసింది. లోకో పైలట్ ముందుగానే ఏనుగుల గుంపును గమనించి ఎమర్జెన్సీ బ్రేకులు వేసినప్పటికీ, అవి అకస్మాత్తుగా రైలును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రియుడితో ఉండగా వచ్చిన తండ్రి.. తప్పించుకునే యత్నంలో ప్రియురాలు మృతి

ప్రియుడితో ఉండగా వచ్చిన తండ్రి.. తప్పించుకునే యత్నంలో ప్రియురాలు మృతి

చిన్నారిపై మాజీ జిమ్ ట్రైనర్ దాడి, బాలల కమిషన్ స్పందన
2:28

చిన్నారిపై మాజీ జిమ్ ట్రైనర్ దాడి, బాలల కమిషన్ స్పందన

హిందూ యువకుడి హత్యపై తీవ్రంగా ఖండించిన తస్లీమా

హిందూ యువకుడి హత్యపై తీవ్రంగా ఖండించిన తస్లీమా

ఎంతకు తెగించారురా.. భీమా డబ్బు కోసం తండ్రిని హతమార్చిన కుమారులు

ఎంతకు తెగించారురా.. భీమా డబ్బు కోసం తండ్రిని హతమార్చిన కుమారులు

తిరుమల పరకామణి కేసు.. టీటీడీకి హైకోర్టు సూచనలు

తిరుమల పరకామణి కేసు.. టీటీడీకి హైకోర్టు సూచనలు

రైలు ప్రమాదంలో నవ దంపతులు మృతి..

రైలు ప్రమాదంలో నవ దంపతులు మృతి..

భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. వెలుగులోకి కొత్త విషయం

భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. వెలుగులోకి కొత్త విషయం

దివ్యాంగ విద్యార్థినుల పై లైంగిక దాడి కేసులో కీలక తీర్పు

దివ్యాంగ విద్యార్థినుల పై లైంగిక దాడి కేసులో కీలక తీర్పు

ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

కొల్లూరులో విషాదం.. 8వ అంతస్తు నుంచి పడి యువతి మృతి

కొల్లూరులో విషాదం.. 8వ అంతస్తు నుంచి పడి యువతి మృతి

బెట్టింగ్‌ యాప్‌ కేసు.. ప్రముఖుల ఆస్తులు అటాచ్‌

బెట్టింగ్‌ యాప్‌ కేసు.. ప్రముఖుల ఆస్తులు అటాచ్‌

కమలాపురంలో నడి రోడ్డు పై ఓ మందుబాబు హల్ చల్

కమలాపురంలో నడి రోడ్డు పై ఓ మందుబాబు హల్ చల్

📢 For Advertisement Booking: 98481 12870