हिन्दी | Epaper
మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Pawan Kalyan: భూ మాఫియాపై చర్యలు తీసుకోవాలని బాబు కి పవన్ ఫిర్యాదు

Tejaswini Y
Pawan Kalyan: భూ మాఫియాపై చర్యలు తీసుకోవాలని బాబు కి పవన్ ఫిర్యాదు

Real Estate Scam: భూ మాఫియాపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్‌లో ప్రజల విలువైన భూములను అక్రమంగా ఆక్రమించిన ముఠాలు ఇప్పుడు విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, భూ కబ్జాలకు అండగా నిలుస్తున్న నేతలపైనా కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన కోరినట్లు సమాచారం.

Read also: AP Politics: PPP మోడల్‌పై జగన్ విమర్శలు, మంత్రి కౌంటర్

భూ కబ్జాదారులపై ఉక్కుపాదం

కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ అంశాలపై జరిగిన చర్చ సందర్భంగా ఉత్తరాంధ్రలో భూ మాఫియా పెరుగుతున్న తీరును పవన్ ప్రస్తావించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు గతంలో హైదరాబాద్‌లో రెచ్చిపోయిన భూ మాఫియా ముఠాలు ప్రస్తుతం విశాఖ ప్రాంతంలో పాగా వేసినట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

Pawan Kalyan
Pawan Kalyan complains to Babu to take action against land mafia

విశాఖ జోన్‌లో భూ కబ్జాల ఆరోపణలు: అధికారులకు సీఎం ఆదేశాలు

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమలు, ఐటీ సంస్థలు పెద్దఎత్తున వస్తుండటంతో వేగంగా అభివృద్ధి జరుగుతోందని పవన్ వివరించారు. దీనివల్ల విశాఖపట్నం, విజయనగరం వంటి ప్రాంతాల్లో భూముల విలువ గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భూ మాఫియా అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తోందని, ప్రజలు తమ భూముల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

సీఎం–డిప్యూటీ సీఎం స్పష్టీకరణ

ఈ అంశంపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), భూ వివాదాల్లో ప్రభుత్వం, జనసేన, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోదని స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో భూ కబ్జాదారులపై మాత్రం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ ఫిర్యాదు వచ్చినా పాత రికార్డులను పరిశీలించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని హామీ ఇచ్చారు.

భూ వివాదాల్లో రాజకీయ పార్టీలు, వ్యక్తులు లేదా ప్రొఫెషనల్ లిటిగెంట్స్‌ జోక్యం చేసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ మళ్లీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఉత్తరాంధ్ర భూములపై కొందరు నేతలు కన్నేశారని ఆరోపించారు. విశాఖ జోన్‌లో భూ కబ్జా ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దీనిపై కఠిన ఆదేశాలు జారీ చేయాలని కోరగా ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు తక్షణ చర్యల కోసం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆర్‌టీసీ మెకానిక్ సిబ్బందికి ఓఈఎం శిక్షకులచే శిక్షణ

ఆర్‌టీసీ మెకానిక్ సిబ్బందికి ఓఈఎం శిక్షకులచే శిక్షణ

ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే భూముల్ని వెనక్కి – సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక

ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే భూముల్ని వెనక్కి – సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక

ఫిబ్రవరి 24న ఏపీ మంత్రివర్గ సమావేశం

ఫిబ్రవరి 24న ఏపీ మంత్రివర్గ సమావేశం

బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై చైన్ స్నాచింగ్, తిరుపతిలో కలకలం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై చైన్ స్నాచింగ్, తిరుపతిలో కలకలం

కొరుటూరులో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను పరిశీలించిన కలెక్టర్

కొరుటూరులో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను పరిశీలించిన కలెక్టర్

తిరుపతిలో డ్రైవింగ్ స్కూల్స్‌పై కఠిన హెచ్చరిక, ఫీజుల దందాకు చెక్

తిరుపతిలో డ్రైవింగ్ స్కూల్స్‌పై కఠిన హెచ్చరిక, ఫీజుల దందాకు చెక్

తిరుమలలో కొత్త వ్యవస్థ, భక్తులకు పెద్ద ఊరట!

తిరుమలలో కొత్త వ్యవస్థ, భక్తులకు పెద్ద ఊరట!

కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు

కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు

జైలు నుంచి విడుదలైన అంబటి

జైలు నుంచి విడుదలైన అంబటి

నిందితుల గుండెల్లో చంద్రబాబు భయం.. టీడీపీ సంచలన పోస్ట్!

నిందితుల గుండెల్లో చంద్రబాబు భయం.. టీడీపీ సంచలన పోస్ట్!

జిల్లాలో ఆరు గ్రామాలను మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి

జిల్లాలో ఆరు గ్రామాలను మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి

📢 For Advertisement Booking: 98481 12870