हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: AP: ఈరోజు నుంచి స్కూల్స్ లో ఆధార్ క్యాంపులు

Anusha
Latest News: AP: ఈరోజు నుంచి స్కూల్స్ లో ఆధార్ క్యాంపులు

ఆంధ్రప్రదేశ్ (AP) లో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులను నిర్వహించనున్నారు.. (AP) విద్యార్థుల ఆధార్ కార్డుల్లో మార్పులు, సవరణలు సులభంగా చేయించుకునేందుకు ఈ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.నేటి నుంచి ప్రారంభమైన ఈ క్యాంపులు 20 వరకు కొనసాగనున్నట్లు అధికారులు వివరించారు. ఆ తర్వాత 22 నుంచి 24 వరకు మరోసారి నిర్వహించనున్నట్లు తెలిపారు.

Read Also: Atchannaidu:దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు

AP: Aadhaar camps in schools from today
AP: Aadhaar camps in schools from today

ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేస్తారు

రాష్ట్రవ్యాప్తంగా పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోకుండా మిగిలి ఉన్నవారు తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలని..

చేయకపోతే స్కాలర్‌షిప్, రేషన్, ప్రభుత్వ పథకాల లాభాలు ఆగిపోవచ్చు అంటున్నారు. ఈ మేరకు 5–17 ఏళ్ల పిల్లలకు ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేస్తారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870