हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

News Telugu: Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Rajitha
News Telugu: Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి, మూడు రోజులుగా కొనసాగుతున్న నష్టాలకుఅడ్డుకట్ట పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లకు తగ్గించడం ఇన్వెస్టర్ల confidence ను పెంచింది. ఈ నిర్ణయం దేశీయ మార్కెట్లలో కొనుగోళ్ల జోరును తీసుకువచ్చింది.

Read also: PF: మీకు పీఎఫ్ ఖాతా ఉంటే ఉచితంగా రూ.7 లక్షలు

The stock markets closed with gains

The stock markets closed with gains

ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 426.86 పాయింట్ల లాభంతో 84,818.13 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 140.55 పాయింట్ల పెరుగుదలతో 25,898.55 వద్ద ముగిసింది. ఫెడ్ రేట్ల కోతకు ప్రతిస్పందిస్తూ యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ తగ్గడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై ఆందోళనలను తగ్గించింది.

సెన్సెక్స్ లో టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ ఇండియా, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా షేర్లు 2.5 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ షేర్లు నష్టాలతో ముగిశాయి.

రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ మెటల్, ఆటో సూచీలు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లోనూ కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీ మీడియా, ఆయిల్ & గ్యాస్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా ఒక శాతానికి పైగా లాభపడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో బిజీ టూర్

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో బిజీ టూర్

ఓట్ చోరీ నిరసనలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం ఢిల్లీ పయనం

ఓట్ చోరీ నిరసనలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం ఢిల్లీ పయనం

నక్సలిజంపై కేంద్ర హోంమంత్రి కీలక ప్రకటన

నక్సలిజంపై కేంద్ర హోంమంత్రి కీలక ప్రకటన

కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్.. స్పందించిన AIFF

కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్.. స్పందించిన AIFF

వృద్ధులు, దివ్యాంగులకు శుభవార్త.. ఇంట్లోనే ఆధార్ అప్‌డేట్

వృద్ధులు, దివ్యాంగులకు శుభవార్త.. ఇంట్లోనే ఆధార్ అప్‌డేట్

తిరువనంతపురం కార్పొరేషన్‌లో BJP–NDA విజయం

తిరువనంతపురం కార్పొరేషన్‌లో BJP–NDA విజయం

లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా.. ధనుష్కోడి విశేషాలు

లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా.. ధనుష్కోడి విశేషాలు

స్టేడియంలో గందరగోళం.. మెస్సీకి క్షమాపణలు

స్టేడియంలో గందరగోళం.. మెస్సీకి క్షమాపణలు

కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం – శ్రీలేఖ విజయం

కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం – శ్రీలేఖ విజయం

వాయు కాలుష్య నియంత్రణకు హరియాణా కీలక అడుగు

వాయు కాలుష్య నియంత్రణకు హరియాణా కీలక అడుగు

ఎస్‌బీఐ వినియోగ దారులకు శుభవార్త.. రుణాల వడ్డీ రేట్లు తగ్గింపు

ఎస్‌బీఐ వినియోగ దారులకు శుభవార్త.. రుణాల వడ్డీ రేట్లు తగ్గింపు

📢 For Advertisement Booking: 98481 12870