हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Latest Telugu News : Manish Tewari : ప్రత్యేక సమగ్ర సవరణ చేసే హక్కు ఎన్నికల సంఘానికి లేదు :మనీశ్‌ తివారీ

Sudha
Latest Telugu News : Manish Tewari : ప్రత్యేక సమగ్ర సవరణ చేసే హక్కు ఎన్నికల సంఘానికి లేదు :మనీశ్‌ తివారీ

ఎన్నికల సంస్కరణల పై మంగళవారం లోక్‌సభ లో వాడీవేడి చర్చ జరుగుతున్నది. ఎన్నికల సంస్కరణలపై చర్చలో భాగంగానే ఓటర్ల జాబితా ‘స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్‌ పై చర్చిస్తున్నారు. ఈ చర్చలో ఎంపీ మనీశ్‌ తివారీ (MP Manish Tewari) నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంపై ఎదురుదాడికి దిగింది. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ చేసే హక్కు ఎన్నికల సంఘానికి లేదని మనీశ్‌ తివారీ (MP Manish Tewari) వ్యాఖ్యానించారు.ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాత వైఖరి, చట్టబద్ధమైన అధికారాలపై మనీశ్‌ తివారీ ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాత వైఖరిని అవలంభిస్తున్నదా..? అనే విషయంలో చాలామంది సభ్యులు ప్రశ్నలు లేవనెత్తుతుండటం దురదృష్టకరమని అన్నారు.

Read Also: http://CSIR UGC NET: ఈనెల 18 నుంచి సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ రాత పరీక్ష..

Manish Tewari
Manish Tewari

ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ముందుగా సవరించాల్సినది ఎన్నికల సంఘం సభ్యులను ఎన్నుకునే విధానాన్నేనని మనీశ్‌ తివారీ చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇద్దరు ఎన్నికల కమిషనర్‌లతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా చోటు కల్పిస్తే బాగుంటుందనేది తన సూచన అని చెప్పారు. ఎన్నికల సంస్కరణలపై చర్చలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున మనీశ్‌ తివారీతోపాటు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ, మరో సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్‌, వర్ష గైక్వాడ్, మహ్మద్‌ జావేద్‌, ఉజ్వల్‌ రమణ్‌సింగ్‌, ఇషా ఖాన్‌, మల్లు రవి, ఇమ్రాన్‌ మసూద్‌, గొవాల్‌ పడవి, ఎస్‌ జ్యోతిమని పాల్గొననున్నట్లు పార్టీ తెలిపింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

9 ఫ్లైట్‌లు యథావిధిగా: రాజమహేంద్రవరం విమానాశ్రయం డైరెక్టర్ ప్రకటన

9 ఫ్లైట్‌లు యథావిధిగా: రాజమహేంద్రవరం విమానాశ్రయం డైరెక్టర్ ప్రకటన

మరోసారి ఇండిగో విమానాల రద్దు

మరోసారి ఇండిగో విమానాల రద్దు

రాహుల్ Vs అమిత్ షా

రాహుల్ Vs అమిత్ షా

PM Modi–Rahul Gandhi 88 నిమిషాల భేటీ | CIC, IC నియామకాలపై చర్చ…

PM Modi–Rahul Gandhi 88 నిమిషాల భేటీ | CIC, IC నియామకాలపై చర్చ…

ప్రైవేట్ విమానం క్రాష్ ల్యాండింగ్

ప్రైవేట్ విమానం క్రాష్ ల్యాండింగ్

ఓటర్ల జాబితా సవరణపై దుమారం: SIR ప్రక్రియ సాధారణమేనన్న కిషన్ రెడ్డి

ఓటర్ల జాబితా సవరణపై దుమారం: SIR ప్రక్రియ సాధారణమేనన్న కిషన్ రెడ్డి

లోక్‌సభలో ‘వోట్ చోరి’ ఆరోపణలు కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు…

లోక్‌సభలో ‘వోట్ చోరి’ ఆరోపణలు కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు…

‘ఓట్ చోరీ’పై రగడ.. లోక్ సభ రేపటికి వాయిదా

‘ఓట్ చోరీ’పై రగడ.. లోక్ సభ రేపటికి వాయిదా

విమాన ప్రయాణాల రద్దుతో ఢిల్లీ వణికింది: ₹1000 కోట్ల వ్యాపార నష్టం

విమాన ప్రయాణాల రద్దుతో ఢిల్లీ వణికింది: ₹1000 కోట్ల వ్యాపార నష్టం

రాయ్‌పూర్‌లో సంచలనం: పోలీసు అధికారిపై మోసం, బెదిరింపుల కేసు

రాయ్‌పూర్‌లో సంచలనం: పోలీసు అధికారిపై మోసం, బెదిరింపుల కేసు

బెల్లీ డాన్సర్ క్రిస్టినా‌పై దర్యాప్తు వేగం
0:49

బెల్లీ డాన్సర్ క్రిస్టినా‌పై దర్యాప్తు వేగం

ఇండిగో సంక్షోభ సమయంలో టికెట్ ధరలు రూ.40 వేలా?

ఇండిగో సంక్షోభ సమయంలో టికెట్ ధరలు రూ.40 వేలా?

📢 For Advertisement Booking: 98481 12870