हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Tirupathi : విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి

Sudheer
Tirupathi : విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి

ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపిన ఒక దారుణ సంఘటన తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగింది. యూనివర్సిటీలో బీఈడీ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లైంగిక వేధింపులకు పాల్పడటం, వారిలో ఒకరు అత్యాచారం చేసి ఆమె గర్భవతి కావడానికి కారణం కావడం సంచలనం సృష్టించింది. ఈ దారుణంపై బాధిత విద్యార్థిని ధైర్యం చేసి వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేసిన తరువాత, మరింత వేధింపులు భరించలేక తన స్వరాష్ట్రమైన ఒడిశాకు వెళ్లిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన తిరుపతి ఈస్ట్ పోలీసులు తక్షణమే విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మణకుమార్, విద్యార్థినిని బెదిరించి లోబరుచుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడగా, ఆ కారణంగా ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బయటపెట్టవద్దని ప్రొఫెసర్ ఆమెను బెదిరించినట్లు సమాచారం.

News Telugu: DRDO: లక్షన్నర జీతాలతో డీఆర్‌డీఓలో భారీగా ఉద్యోగాలు

విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన డాక్టర్ లక్ష్మణకుమార్‌కు తోడుగా, మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్‌రెడ్డి ఈ దారుణంలో భాగమైనట్లు ఆరోపణలు వచ్చాయి. శేఖర్‌రెడ్డి బాధితురాలికి సంబంధించిన వీడియోలు తీసి, వాటితో ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ, తన కోరికలు తీర్చాలని డిమాండ్ చేస్తూ లైంగిక వేధింపులకు గురిచేసినట్లు విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. గర్భం దాల్చడం, ఆపై ఇద్దరు ప్రొఫెసర్ల వేధింపులను భరించలేకపోయిన బాధితురాలు కొన్ని రోజుల కిందటే వీసీ కృష్ణమూర్తికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన యూనివర్సిటీ యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకుంది. లైంగిక దాడికి పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణకుమార్‌ను డిసెంబర్ 1న సస్పెండ్ చేసింది.

యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ రజనీకాంత్‌ శుక్లా తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లక్ష్మణకుమార్, శేఖర్‌రెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సెల్‌ఫోన్లను సీజ్ చేసి, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ డిజిటల్ ఆధారాల ద్వారా వేధింపులకు సంబంధించిన కీలక సమాచారం లభించవచ్చని భావిస్తున్నారు. పోలీసుల దర్యాప్తుతో పాటు, ఈ లైంగిక దాడి ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపేందుకు యూనివర్సిటీ యాజమాన్యం ప్రత్యేకంగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ని కూడా నియమించినట్లు తెలుస్తోంది. విద్యారంగంలో ఇలాంటి కీచక పర్వాలు జరగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ

గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ

ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శి, ధర్మ స్థాపనకు దిక్సూచి

ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శి, ధర్మ స్థాపనకు దిక్సూచి

ప్రవాసాంధ్రులకు అండగా ఉంటా: మంత్రి లోకేష్

ప్రవాసాంధ్రులకు అండగా ఉంటా: మంత్రి లోకేష్

ఎపిలో రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా చిరుధాన్యాలు

ఎపిలో రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా చిరుధాన్యాలు

అర్బన్ ప్రాంతాల సదుపాయాలతో 359 రూర్బన్ పంచాయతీలు!

అర్బన్ ప్రాంతాల సదుపాయాలతో 359 రూర్బన్ పంచాయతీలు!

మతమార్పిడులపై దర్యాప్తు జరిపించండి

మతమార్పిడులపై దర్యాప్తు జరిపించండి

బస్ డ్రైవర్, కండక్టర్లపై దాడి చేసిన యువకులు..కారణమిదే!

బస్ డ్రైవర్, కండక్టర్లపై దాడి చేసిన యువకులు..కారణమిదే!

టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

త్వరలో వైజాగ్ లో సైక్లింగ్ ట్రాక్ లు ఏర్పాటు – సీఎం చంద్రబాబు

త్వరలో వైజాగ్ లో సైక్లింగ్ ట్రాక్ లు ఏర్పాటు – సీఎం చంద్రబాబు

వైసీపీ ‘కోటి సంతకాలు’లో మార్పులు – సజ్జల

వైసీపీ ‘కోటి సంతకాలు’లో మార్పులు – సజ్జల

పేదలకు రాగులు–జొన్నలు ఉచితం: ప్రభుత్వ నిర్ణయం

పేదలకు రాగులు–జొన్నలు ఉచితం: ప్రభుత్వ నిర్ణయం

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్

📢 For Advertisement Booking: 98481 12870