हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Telugu News: Vizianagaram Crime: పెళ్లికి కొన్ని గంటల ముందు యువకుడు ఆత్మహత్య

Pooja
Telugu News: Vizianagaram Crime: పెళ్లికి కొన్ని గంటల ముందు యువకుడు ఆత్మహత్య

విజయనగరం జిల్లా(Vizianagaram Crime) దాసన్నపేట యాదవ వీధిలో పెళ్లి సన్నాహాల్లో ఉన్న కుటుంబంపై విషాదం నెట్టుకొచ్చింది. 25 ఏళ్ల వీరేంద్ర, మరుసటి ఉదయం సింహాచలం ఆలయంలో దండలు మార్చుకోవాల్సి ఉండగా, గురువారం అర్ధరాత్రి ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలో సంచలనం రేపింది.

Read Also: Tamilnadu: వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

Vizianagaram Crime
Vizianagaram Crime: Young man commits suicide a few hours before wedding

బీకాం పూర్తి చేసిన వీరేంద్ర, ఒక కార్పొరేట్ సంస్థలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఓ యువతితో ఆయనకు స్నేహం ఉండేది. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. రెండు కుటుంబాలకు ఈ విషయం తెలియజేయగా, అంగీకరించి పెళ్లి కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. అయితే ప్రస్తుత కాలం శుభముహూర్తాలకు అనుకూలం కాదని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 తర్వాతే పెళ్లి జరపాలని పెద్దలు సూచించారు.

కుటుంబ సభ్యుల నిర్ణయానికి యువతి సంతృప్తి చెందలేదు. ఆలస్యమవుతుందన్న భయంతో వెంటనే పెళ్లి చేసుకోవాలని ఆమె పట్టుబట్టినట్లు సమాచారం. ఈ విషయంపై ఇరు కుటుంబాల్లో, యువజంట మధ్య వారం రోజులుగా చర్చలు, వాగ్వాదాలు కొనసాగినట్లు తెలిసింది. చివరకు శుక్రవారం ఉదయం సింహాచలం దేవస్థానంలో దండలు మార్చుకుని వివాహం చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.

అయితే గురువారం అర్ధరాత్రి తర్వాత ఒత్తిడికి, మనశ్శాంతి కోల్పోయిన వీరేంద్ర ఇంటి పై అంతస్తులోని గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య(Vizianagaram Crime) చేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారిన తరువాత గదిలోకి వెళ్లిన తండ్రి, తన కుమారుడు వేలాడుతూ కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. ఆనందోత్సాహంతో నిండాల్సిన ఇల్లు క్షణాల్లోనే దుఃఖంలో మునిగిపోయింది.

సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ముహూర్తం విషయంలో వచ్చిన విభేదాలే ఈ విషాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమిక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాగ్వాదం, భావోద్వేగాలు, ఒత్తిడితో వీరేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర విషాదానికి గురయ్యారు. ప్రేమ, పెళ్లికి ఇరువురు కుటుంబాల అంగీకారం ఉన్నా… ఒక క్షణికావేశం ప్రాణాంతక పరిణామాలకు దారితీసిన సంఘటనగా భావిస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ రద్దీ అంచనా

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ రద్దీ అంచనా

అంగన్వాడీ ఆయాలకు గుడ్‌న్యూస్.. జీతం రూ.11,500కు పెంపు

అంగన్వాడీ ఆయాలకు గుడ్‌న్యూస్.. జీతం రూ.11,500కు పెంపు

అనంతపురం జిల్లాలో మహిళపై చిరుతపులి దాడి

అనంతపురం జిల్లాలో మహిళపై చిరుతపులి దాడి

అంబటి వ్యాఖ్యలు సభ్యసమాజానికి ఆమోదయోగ్యం కావు

అంబటి వ్యాఖ్యలు సభ్యసమాజానికి ఆమోదయోగ్యం కావు

ఆ పార్టీ ట్రాప్ లో పడొద్దంటూ పార్టీ నేతలకు సూచన.. సీఎం

ఆ పార్టీ ట్రాప్ లో పడొద్దంటూ పార్టీ నేతలకు సూచన.. సీఎం

టీడీపీ నేతలపై కేసులు నమోదు చంద్రబాబు ఆదేశం

టీడీపీ నేతలపై కేసులు నమోదు చంద్రబాబు ఆదేశం

రాజకీయ నేతలను సీరియస్ గా హెచ్చరించిన హైకోర్టు

రాజకీయ నేతలను సీరియస్ గా హెచ్చరించిన హైకోర్టు

వరసిద్ధి వినాయకుడి అంతరాలయ దర్శనం ఆరంభం

వరసిద్ధి వినాయకుడి అంతరాలయ దర్శనం ఆరంభం

📢 For Advertisement Booking: 98481 12870