हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest News: Joint Parliament: జమిలి ఎన్నికల పై కొనసాగుతున్న చర్చలు

Saritha
Latest News: Joint Parliament: జమిలి ఎన్నికల పై కొనసాగుతున్న చర్చలు

జమిలి ఎన్నికల(Joint Parliament) చట్ట పర్యావరణంపై కేంద్రం నిపుణుల చర్చలు కొనసాగిస్తున్నది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ పరిగణనలో, ప్రతిపాదిత జమిలి బిల్లులకు రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం లేదని 23వ లా కమిషన్ పేర్కొంది. ఈ బిల్లులు రాజ్యాంగంలోని మౌలిక నిర్మాణాన్ని మార్చడం లేదా సమాఖ్య విధానానికి హానికరం కలిగించడం లేదని కమిషన్ వివరించింది. లోక్‌సభ, శాసనసభల ఎన్నికలను(Election) ఒకే సమయానికి నిర్వహించడం ద్వారా ప్రజల ఓటు హక్కుకు ఎటువంటి నష్టం కలగదు అని స్పష్టం చేశారు.

Read also: భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

Joint Parliament

పార్లమెంట్ చర్చల ప్రణాళిక

జేపీసీ(Joint Parliament) ఇప్పటికే వివిధ వర్గాలతో చర్చలు జరిపింది. లా కమిషన్ సూచనలతో మరిన్ని నిపుణులు, సంస్థలతో చర్చలు కొనసాగించబడి, ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల్లో నివేదిక సమర్పించనుంది. రాజ్యాంగంలోని 368వ, 324వ అధికరణల కింద ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అధికారాలపై వచ్చిన సందేహాలను కమిషన్ తొలగించింది. ఈ నివేదికపై చర్చ తరువాత, కేంద్రం తుది నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోన్ వదిలేస్తే రూ. 10 వేల గిఫ్ట్.. టీచర్ మామూలు ఆఫర్ ఇవ్వలేదుగా!

ఫోన్ వదిలేస్తే రూ. 10 వేల గిఫ్ట్.. టీచర్ మామూలు ఆఫర్ ఇవ్వలేదుగా!

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

భారత్ జీడీపీ వృద్ధి 6.4% అంచన

భారత్ జీడీపీ వృద్ధి 6.4% అంచన

ఒప్పోలో విలీనం కానున్న రియల్‌మీ.. ఉద్యోగాల కోత తప్పదా?

ఒప్పోలో విలీనం కానున్న రియల్‌మీ.. ఉద్యోగాల కోత తప్పదా?

త్వరలో కొత్తగా జియో ఇన్వర్టర్లు

త్వరలో కొత్తగా జియో ఇన్వర్టర్లు

రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవ తో  సీటు వద్దకే ఆహారం

రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవ తో  సీటు వద్దకే ఆహారం

భారత్–అమెరికా ఒప్పందంతో ముంచుకొస్తున్న ప్రమాదాలు ఇవే..

భారత్–అమెరికా ఒప్పందంతో ముంచుకొస్తున్న ప్రమాదాలు ఇవే..

బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్: హోలీ కానుకగా 2% డీఏ పెంపు..

కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్: హోలీ కానుకగా 2% డీఏ పెంపు..

కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య
1:33

కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య

రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న విజయ్

రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న విజయ్

బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

📢 For Advertisement Booking: 98481 12870