हिन्दी | Epaper

Latest Telugu News : TR Balu : బీజేపీ మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నది .. డీఎంకే నేత టీఆర్ బాలు

Sudha
Latest Telugu News : TR Balu : బీజేపీ మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నది .. డీఎంకే నేత టీఆర్ బాలు

త‌మిళ‌నాడులోని మ‌ధురైలో ఉన్న తిరుపుండ్రం కొండ‌పై కార్తీక దీపాన్ని వెలిగించ‌కుండా స్థానిక ప్ర‌భుత్వం భ‌క్తుల‌ను అడ్డుకున్న విష‌యం తెలిసిందే. ఆ అంశంపై ఇవాళ లోక్‌స‌భ‌లో దుమారం చెల‌రేగింది. సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఆల‌య శిఖ‌రంపై ప్ర‌తి ఏడాది త‌ర‌హాలో కార్తీక దీపాన్ని వెల‌గించేందుకు వెళ్లిన భ‌క్తుల‌ను ఎందుకు అడ్డుకున్నార‌ని బీజేపీ నిల‌దీసింది. అయితే బీజేపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను డీఎంకే నేత టీఆర్ బాలు (TR Balu)ఖండించారు. త‌మిళ‌నాడులో బీజేపీ మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్న‌ద‌ని టీఆర్ బాలు (TR Balu)ఆరోపించారు. ఆ ఆరోప‌ణ‌ల‌ను కేంద్ర మంత్రి ఎల్ మురుగ‌న్ కొట్టిపారేశారు. ఆరాధించే హ‌క్కును త‌మిళ‌నాడు స‌ర్కారు నొక్కిపెడుతోంద‌న్నారు.

Read Also: http://Simone Tata: లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

TR Balu
TR Balu

తిరుపుండ్రం కొండ‌పై వెలిగించే కార్తీక దీపం అంశాన్ని లేవ‌నెత్తేందుకు డీఎంకే స‌భ్యులు ఇవాళ లోక్‌స‌భ వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యాన్ని వాయిదా వేశారు. ఇదే అంశాన్ని మ‌ళ్లీ జీరో అవ‌ర్‌లో లేవ‌నెత్తారు. తిరుపుండ్రం కొండ‌పై కార్తీక దీపాన్ని వెలిగించ్చుకోవ‌చ్చు అని మ‌ద్రాసు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. దాన్ని త‌మిళ‌నాడు స‌ర్కారు వ్య‌తిరేకిస్తున్న‌ది. కొండ‌పై దీపాన్ని ఎవ‌రు వెలిగించాలి, హిందూ దేవాదాయ‌శాఖ బోర్డు స‌భ్యులా లేక హైకోర్టు జ‌డ్జి తీర్పును ప‌ట్టుకుని తిరుగుతున్న‌వాళ్లా అని బాలు అడిగారు. జ‌డ్జి ఐడియాల‌జీతో తీర్పు ఇచ్చిన‌ట్లు ఆయ‌న కామెంట్ చేయ‌డాన్ని కేంద్ర మంత్రి మురుగ‌న్ త‌ప్పుప‌ట్టారు. పూజా హ‌క్కును త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అణిచివేసింద‌ని మంత్రి ఆరోపించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి
0:12

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి

📢 For Advertisement Booking: 98481 12870