हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Delhi MCD by-election result : ఢిల్లీ MCD ఉప ఎన్నికల ఫలితాలు | BJP 7, AAP 3 సీట్లు గెలుపు…

Sai Kiran
Delhi MCD by-election result : ఢిల్లీ MCD ఉప ఎన్నికల ఫలితాలు | BJP 7, AAP 3 సీట్లు గెలుపు…

Delhi MCD by-election result : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఆధిపత్యం చాటుకుంది. మొత్తం 12 వార్డుల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 7 సీట్లను గెలుచుకొని ముందంజలో నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 3 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ మరియు వామపక్ష పార్టీలు తలా ఒక సీటు సాధించాయి.

నవంబర్ 30న పోలింగ్ జరిగిన ఈ 12 వార్డుల్లో ముందు వరుసగా 9 సీట్లు బీజేపీ వద్ద ఉండగా, మిగిలిన మూడు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందాయి. తాజా ఉప ఎన్నికల్లో మొత్తం ఓటింగ్ శాతం 38.51 శాతంగా నమోదైంది. 2022లో జరిగిన పూర్తి MCD ఎన్నికల్లో (250 వార్డులు) ఓటింగ్ శాతం 50.47 శాతంగా ఉండటం గమనార్హం.

Read Also: Temba Bavuma: దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా ఆసక్తికర వ్యాఖ్యలు

ఓట్ల లెక్కింపుకు ఢిల్లీలోని కంజవాలా, పితంపురా, భారత్ (Delhi MCD by-election result) నగర్, సివిల్ లైన్స్, రౌస్ అవెన్యూ, ద్వారకా, నజఫ్‌గఢ్, గోల్ మార్కెట్, పుష్ప విహార్ మరియు మండవాలి ప్రాంతాల్లో మొత్తం 10 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు.

ఈ ఫలితాలు ఢిల్లీ స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు అవకాశం కల్పిస్తున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870