ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాల కోసం (Tirumala) భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా,వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్లో ఎంపికైన భక్తుల వివరాలను నేడు TTD విడుదల చేయనుంది. వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి 24 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు.
Read Also: Minister Lokesh: ఇవాళ కేంద్ర మంత్రులతో భేటీ కానున్నలోకేశ్

సర్వదర్శనానికి అనుమతి
మొత్తం 1.8 లక్షల టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి ఈ-డిప్లో ఎంపికైన భక్తుల ఫోన్లకు ఇవాళ మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజుల(జనవరి 2-8) వరకు, నేరుగా వచ్చే (Tirumala) భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: