हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

TamilNadu Politics: రాజ్‌భవన్‌ను లోక్‌భవన్’ గా మార్చే నిర్ణయంపై స్టాలిన్ ఆగ్రహం

Pooja
TamilNadu Politics: రాజ్‌భవన్‌ను లోక్‌భవన్’ గా  మార్చే నిర్ణయంపై స్టాలిన్ ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వం(TamilNadu Politics) తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న రాజ్‌భవన్‌లను ‘లోక్‌భవన్’గా, రాజ్ నివాస్‌లను ‘లోక్ నివాస్’గా మార్చాలన్న నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ మార్పుకు అనుగుణంగా తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి కూడా చెన్నై రాజ్‌భవన్ పేరును మార్చేందుకు సిఫార్సు చేశారు. దీనిపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read Also: Nirmala Sitharaman:గుట్కా–పాన్ మసాలాపై కేంద్రం కఠిన చర్యలు: కొత్త సెస్ బిల్లు

TamilNadu Politics
TamilNadu Politics: Stalin is angry over the decision to convert Raj Bhavan into Lok Bhavan

స్టాలిన్(Stalin) స్పందిస్తూ—పేర్లు మార్చడం కంటే మైండ్‌సెట్ మారాలని గవర్నర్‌కు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పనిచేసే శాసనసభలే అసలు ప్రజా వేదికలు అని నొక్కి చెబుతూ… శాసనసభలకు గౌరవం ఇవ్వని వారు రాజ్‌భవన్ పేరును మార్చడం కేవలం పైపైన చేసే ప్రయత్నమేనని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంలో ప్రధాన విలువ శాసనసభ గౌరవమే

స్టాలిన్ ప్రకారం, ప్రజాస్వామ్య(TamilNadu Politics) వ్యవస్థలో ప్రభుత్వానికి అసలు బలం ప్రజల ప్రతినిధులు పనిచేసే అసెంబ్లీ లోనే ఉంటుంది. అలాంటి వ్యవస్థకు గౌరవం ఇవ్వకుండా గవర్నర్ నివాసాల పేర్లు మార్చడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే చర్య అని ఆయన విమర్శించారు. పేర్లు మార్చడంలో పెద్ద ప్రయోజనం లేదని, పాలనా విధానం, నిర్ణయాల్లో పారదర్శకత ఉండడం ఎంతో ముఖ్యమని స్టాలిన్ స్పష్టం చేశారు. ఆలోచనా విధానంలో మార్పు రాకపోతే ఈ తరహా పేరు మార్పులు ప్రయోజనంలేకుండా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో నిర్ణయం అమలు

ఇదిలా ఉండగా, కేంద్ర నోటిఫికేషన్‌ను అనుసరించి పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఇప్పటికే కోల్‌కతా మరియు డార్జిలింగ్‌లోని రాజ్‌భవన్‌లకు ‘లోక్‌భవన్’ అనే పేరు అమలు చేశారు. అధికారిక పత్రాలు, వెబ్‌సైట్‌లు, సంభాషణల్లో కూడా ఈ పేరే వాడతామని గవర్నర్ కార్యాలయం ప్రకటించింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870