हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: TG Government: అనర్హులకు ‘చేయూత’ పింఛన్లు రద్దు: సర్కార్ నిర్ణయం

Rajitha
News Telugu: TG Government: అనర్హులకు ‘చేయూత’ పింఛన్లు రద్దు: సర్కార్ నిర్ణయం

అనర్హులకు ‘చేయూత’ పింఛన్లు (pension) అందుతున్నాయనే ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో నిర్వహించిన పైలట్ సర్వేలో పలు అక్రమాలు వెలుగు చూసాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు సరిపోని తొమ్మిది మంది వ్యక్తులు పింఛన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగుల్లో పని చేస్తున్న వారి తల్లిదండ్రులు కూడా ఉండటం ప్రత్యేకంగా గమనార్హం.

Read also: Savitri: మహానటి జయంతి..రేపటి నుంచి ‘సావిత్రి మహోత్సవ్’

TG Government

TG Government

బోగస్ పింఛన్లు బయటపడే

ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని పంపి ఇంటింటికీ సామాజిక తనిఖీ నిర్వహించారు. లబ్ధిదారుల జాబితా, అర్హత ప్రమాణాలను సమీక్షించిన అధికారులు చిన్న మండలమైన మావలలోనే ఇంతమంది అనర్హులు ఉండటం ఆశ్చర్యంగా భావించారు. జిల్లావ్యాప్తంగా పూర్తి స్థాయి సర్వే చేపట్టితే మరింత పెద్ద ఎత్తున బోగస్ పింఛన్లు బయటపడే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో 73 వేల మందికి పైగా పింఛన్లు అందుతున్నాయి. ప్రభుత్వం నెలకు 16 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయిస్తోంది. గ్రామాల్లో వార్షిక ఆదాయం 1.5 లక్షల లోపు, పట్టణాల్లో 2 లక్షల లోపు ఉండాలి అనే ప్రమాణాలు అమలులో ఉన్నప్పటికీ, సర్వేలో అవి పాటించని వారు పింఛన్లు పొందుతున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో గుర్తించిన తొమ్మిది మందికి పింఛన్ చెల్లింపులు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. పథకాన్ని పారదర్శకంగా మార్చి నిజంగా అర్హులైన వారికి మాత్రమే లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870