हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Employee Dues: ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఊరట

Radha
Latest News: Employee Dues: ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఊరట

తెలంగాణలో(Telangana) ఉద్యోగ సంఘాలతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుతూ, పెండింగ్ బిల్లుల చెల్లింపుల(Employee Dues) ప్రక్రియకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మొత్తం రూ.707.30 కోట్లు రిలీజ్ చేసింది. ఈ నిధులు ముఖ్యంగా నెలలు తరబడి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలను తీర్చేందుకు వినియోగించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Grid Risk: థర్మల్ పవర్ పెంపు తప్పనిసరి అని ప్రభుత్వం హెచ్చరిక

 Employee Dues

గత నాలుగు నెలలుగా రాష్ట్రం ఉద్యోగులకు సంబంధించిన బిల్లులను దశలవారీగా సమీపిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఖజానాపై ఒత్తిడి ఉన్నప్పటికి, ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని నిధుల విడుదలకు ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీతో వేలాది మంది ఉద్యోగులకు ఆర్థిక ఊరట లభించనుంది.

గ్రాట్యుటీ నుంచి అడ్వాన్స్‌ల వరకు… పెండింగ్ బిల్లులు క్లియర్

Employee Dues: ఈసారి విడుదల చేసిన నిధుల్లో గ్రాట్యుటీ, జీపీఎఫ్ బిల్లులు, సరెండర్ లీవ్ క్యాష్‌బ్యాక్, వివిధ రకాల అడ్వాన్స్‌లు వంటి అంశాలు ఉన్నాయి. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లులు క్లియర్ అవుతుండడంతో ప్రభుత్వ ملاజీవుల్లో సంతృప్తి నెలకొంది. ఉద్యోగ సంఘాలు పలుమార్లు ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో, డిప్యూటీ సీఎం త్వరితగతిన స్పందించినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ ప్రత్యేకంగా విభాగాల వారీగా బిల్లుల పరిశీలన పూర్తి చేసి విడుదల ప్రక్రియను వేగవంతం చేసింది. రాబోయే నెలల్లో మిగిలి ఉన్న బిల్లులను కూడా చెల్లించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం వ్యస్థలో అవినీతి, ఆలస్యాలను తగ్గించి, పారదర్శక చెల్లింపులకు ప్రభుత్వం దిశానిర్దేశం జారీ చేసినట్లు సమాచారం. ఉద్యోగుల బకాయిల పరిష్కారం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు, గ్రూప్-డి వర్గాలు, తక్కువ జీతభత్యాలు పొందేవారికి నేరుగా లాభం చేకూరనుంది.

ఈసారి ప్రభుత్వం ఎంత మొత్తం విడుదల చేసింది?
రూ.707.30 కోట్లు విడుదల చేసింది.

ఈ నిధులు ఏ బిల్లులకు సంబంధించినవి?
గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్, వివిధ అడ్వాన్స్‌ల బిల్లులకు సంబంధించింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870