हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి..హెజ్ బొల్లా చీఫ్ ఆఫ్ స్టాఫ్ మృతి

Sushmitha
Telugu News: Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి..హెజ్ బొల్లా చీఫ్ ఆఫ్ స్టాఫ్ మృతి

ఇజ్రాయెల్-హమాస్ లమధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో రెండు దేశాలు తమతమ బందీలను విడుదల చేసుకున్నారు. అయితే ఇజ్రాయెల్ మళ్లీమళ్లీ గాజాపై దాడులకు పాల్పడుతున్నది. ఇప్పటికే పలుమార్లు దాడికి దిగింది.

Read Also: Pawan Kalyan: ఏలూరు జిల్లాలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్

గాజాను బూడిదదిబ్బగా మార్చిన ఇజ్రాయెల్ (Israel) ఇంకా తన పగను చల్లార్చుకునేందుకు దాడులకు పాల్పడుతున్నది. ఈ 44 రోజుల్లో 500 సార్లు ఉల్లంఘించిందని గాజా (Gaza) పేర్కొంది. ఈ దాడుల్లో 342 పౌరులు మృతి చెందారని గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇదిలా ఉండగా లెబనాన్ పై జరిపిన దాడుల్లో హెజ్ బొల్లా చీఫ్ ఆఫ్ స్టాఫ్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

Israel
Israeli attack on Gaza.. Hezbollah chief of staff killed

అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం: గాజా

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు క్రమబద్ధంగా ఉల్లంఘిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ మానవతా చట్టానికి స్పష్టమైన విరుద్ధం. దీనిని మేం ఖండిస్తున్నాం. ఈ ఉల్లంఘనలు శనివారం ఒక్కరోజే 27 జరిగాయి. వాటిలో 24మంది మృతి చెందగా, 87

మంది గాయపడ్డారు. ఇక కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం అవసరమైన సహాయం, మందులు గాజాకు నిర్బంధం లేకుండా చేరాల్సి ఉంది. అయితే ఇజ్రాయెల్ ఈ సరఫరాలపై ఇప్పటికీ కఠిన ఆంక్షలు కొనసాగిస్తోంది’ అని గాజా మీడియా పేర్కొంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870