हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

News Telugu: TG: చెరుకు రైతులకు కూడా బోనస్..? నేరుగా రైతుల అకౌంట్లోకే..

Rajitha
News Telugu: TG: చెరుకు రైతులకు కూడా బోనస్..? నేరుగా రైతుల అకౌంట్లోకే..

తెలంగాణలోని చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ప్రతి క్వింటాల సన్న ధాన్యానికి ఇచ్చే రూ.500 బోనస్‌ను చెరుకు పంటకూ వర్తింపచేయాలని రైతులు కోరుతున్నారు. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా ఈ బోనస్ విషయాన్ని అంగీకరించిందని తెలుస్తోంది.

Read also: Sangareddy Crime: – కూతురి మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

Bonus for sugarcane farmers too..?

Bonus for sugarcane farmers too..?

చక్కెర పరిశ్రమలకు మద్దతు ఇచ్చి

రైతుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేయడానికి మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో చెరుకు రైతులకు లభిస్తున్న రాయితీలు, హార్వెస్టర్ సబ్సిడీలు, డ్రిప్ ఇరిగేషన్ వంటివి పరిశీలించి నివేదిక రూపొందించనుంది. ఇప్పటికే కమిటీ సమావేశంలో రైతులు మరియు పరిశ్రమల ప్రతినిధులు తమ ప్రధాన డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

హార్వెస్టర్ సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ రాయితీలు, రవాణా ఛార్జీల సహాయం వంటి అంశాలను కూడా కమిటీ పరిశీలిస్తుంది. రాష్ట్రంలోని ప్రైవేటు చక్కెర పరిశ్రమలకు మద్దతు ఇచ్చి, నిజాం షుగర్స్ పునరుద్ధరణలో వారి అనుభవాన్ని వినియోగిస్తూ రైతుల సంక్షేమాన్ని భరోసా ఇవ్వాలని మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయాలు చెరుకు పంట దిగుబడిని పెంచి రైతుల ఆదాయాన్ని స్థిరపరుస్తాయని ఆశిస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870