हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana: ఓవర్‌లోడ్ వాహనాలపై తెలంగాణలో కఠిన చర్యలు

Tejaswini Y
Telangana: ఓవర్‌లోడ్ వాహనాలపై తెలంగాణలో కఠిన చర్యలు

తెలంగాణ(Telangana)లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, రవాణా శాఖ కీలక చర్యలు చేపట్టింది. ప్రమాదాలను తగ్గించడానికి ఇప్పటికే అమల్లో ఉన్న రూల్స్‌ను కఠినంగా అమలు చేయడంతో పాటు కొత్త నిబంధనలు కూడా ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఓవర్‌లోడ్‌తో ప్రయాణించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

ఇకపై ఓవర్‌లోడ్‌తో వాహనం పట్టుబడితే మొదటి సారి భారీ జరిమానా విధించనున్నారు. అదే వాహనం రెండోసారి కూడా నిబంధనలు(Terms) ఉల్లంఘిస్తే, వెంటనే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు డ్రైవర్ లైసెన్స్‌ను కూడా రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు, ప్రాణనష్టం పెరగడం ఈ నిర్ణయాలకు ప్రధాన కారణమైంది.

Read Also: AP: ప్రజారోగ్యంలో సంజీవని ప్రాజెక్టు దేశానికే ఓ దిక్సూచి: సిఎం చంద్రబాబు

strict action against overloaded vehicles in telangana

హైదరాబాద్‌తో సహా మొత్తం 33 జిల్లాల్లో

హైదరాబాద్‌తో సహా మొత్తం 33 జిల్లాల్లో ప్రత్యేక బృందాలను, అదనంగా మూడు రాష్ట్రస్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి రవాణా శాఖ విస్తృత తనిఖీలు చేపట్టింది. అక్రమాలకు అవకాశం లేకుండా ఉండేందుకు తనిఖీ బృందాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉదయం 6 గంటలకు ఆదేశాలు పంపి 10 రోజులు వరుసగా తనిఖీలు జరిపారు. ఈ డ్రైవ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన 4,748 కేసులు నమోదు కాగా, మొత్తం 3,420 వాహనాలు సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఓవర్‌లోడ్ వాహనాల కారణంగానే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొంటూ, వీటిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఒక్కసారి కాక రెండోసారి పట్టుబడితే పర్మిట్ రద్దు, లైసెన్స్ రద్దు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870