हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Maoists: మావోయిస్టు అగ్రనేతల అరెస్టులతో పార్టీ క్షీణత దిశగా

Pooja
Telugu News: Maoists: మావోయిస్టు అగ్రనేతల అరెస్టులతో పార్టీ క్షీణత దిశగా

పేద, పీడిత వర్గాల కోసం దశాబ్దాలుగా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేసిన మావోయిస్టు పార్టీ(Maoists) ప్రస్తుతం తన అత్యంత బలహీన దశలో ఉంది. వరుస ఎన్‌కౌంటర్లు, భారీ స్థాయి లొంగుబాట్లు కారణంగా పార్టీ నిర్మాణం పూర్తిగా కుప్పకూలిపోతోంది. కేంద్ర కమిటీ దాదాపు పేరు మాత్రంగా మిగిలింది. తాజాగా పార్టీ ప్రధాన నేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డిలను పోలీసులు రహస్య ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం బయటకు వచ్చింది. ఈ విషయంపై విశాఖలో అరెస్టైన మావోయిస్టుల ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కీలక నేతలను పట్టుకున్నారని తెలుస్తోంది.

Read Also: Moinabad: చేవెళ్ల హైవేపై యాక్సిడెంట్.. కలచివేస్తున్న దృశ్యాలు

Maoists
The party is heading towards decline with the arrests of top Maoist leaders

హైకోర్టు తలుపుతట్టిన పౌరహక్కుల సంఘాలు
తెలంగాణకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌లో నవంబర్ 18న పోలీసులు ఈ ఇద్దరు అగ్రనేతలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో ఎన్‌కౌంటర్ పేరుతో హత్య చేసే అవకాశముందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టు విచారణ జరగనుంది. దండకారణ్యంలో భద్రతా బలగాలు విస్తృత ఆపరేషన్లు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఇటీవలే మావోయిస్టు(Maoists) అగ్రనేత హిడ్మా, అతని భార్య సహా ఆరుగురు లీడర్లు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు.
చత్తీస్‌గఢ్‌లో ఒత్తిడి పెరగడంతో ఆంధ్ర–ఒడిశా మార్గంగా కదిలిన సమయంలో మారేడుమిల్లి అటవీలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.

మావోయిస్టులపై భారీ ఆపరేషన్‌కు కేంద్రం సిద్ధం
ఈ నెల 28 నుంచి 30 వరకు జరగనున్న ఆల్ ఇండియా డీజీపీ సమావేశం నేపథ్యంలో, దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతను పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేంద్రం భారీ ఆపరేషన్ ‘కగార్’ను వేగవంతం చేస్తోంది. అడవులన్నీ భద్రతా బలగాల చేత శోధన చర్యలతో కమ్ముకుని ఉన్నాయి.

అగ్రనేతల భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ
ఈ ఇద్దరు ప్రముఖ నేతలు నిజంగా పోలీసుల అదుపులో ఉన్నారా?
ఉంటే –

  • అరెస్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తారా?
  • లేక మళ్లీ ఎన్‌కౌంటర్ కథనాలతో బయటకు వస్తారా?

అనే ప్రశ్నలపై దేశవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు అప్రమత్తమవుతున్నాయి. మిగిలిన నేతలైనా ప్రాణాలతో నిలవాలని కోరుతూ కోర్టు ఆశ్రయం తీసుకుంటున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొండవీడు ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు

కొండవీడు ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

📢 For Advertisement Booking: 98481 12870