తిరుమల : వడ్డీకాసుల వేంకటేశ్వర స్వామికి (Tirumala) ప్రియభక్తుడు వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవీతం బహుకరించారు. నీలోఫర్కేఫ్ యజమాని బాబురావు కుటుంబం గతంలో తిరుమలకు వచ్చి ఇష్టదైవాన్ని దర్శించుకున్న సమయంలో సాక్షాత్తు స్వామివారే తనకు యజ్ఞోపవీతం కావాలని కోరినట్లు మనసులో తోచింది.
Read also: ఏపీ ఆర్థిక స్థితి – కాగ్ నివేదిక వివరాలు

భక్తుడి కోరికతో సమర్పించిన విరాళం
దీంతో దాదాపు కిలో బంగారం(Gold) కోటి రూపాయలు వజ్రాలతో తయారుచేయించిన ఈ అమూల్యమైన విరాళం యజ్ఞోపవీతాన్ని (Tirumala) బాబురావు కుటుంబం టిటిడికి అందజేసింది. గతంలో దర్శనానికి వచ్చినపుడు స్వామివారు అడగటం తన భక్తితో ఆ దేవునికి ఇప్పు డు సమర్పించుకోవడం జరిగిందని దాత తెలిపారు. ఆలయ అధికారులు ఈ విరాళాన్ని అందుకున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :