हिन्दी | Epaper
ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు

Telugu News: HYD: రాష్ట్రంలో రూ.4 లక్షల కోట్ల వక్ఫ్ భూములు హాంఫట్?

Sushmitha
Telugu News: HYD: రాష్ట్రంలో రూ.4 లక్షల కోట్ల వక్ఫ్ భూములు హాంఫట్?

హైదరాబాద్: HYD దేశంలో అత్యంత విలువైన వక్ఫ్ భూములున్న రాష్ట్రాల్లో తెలంగాణ (Telangana) ఒకటిగా నిలిచింది. వక్ఫ్ బోర్డుకు (Waqf Board) దాదాపు రూ.5 లక్షల కోట్ల విలువగల భూములున్నా, అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. వక్ఫ్ బోర్డుకు చెందిన కొందరు అధికారులు, పాలకవర్గాల అవినీతి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ భూముల్లో 75 శాతం అంటే సుమారు రూ.4 లక్షల కోట్ల ఆస్తులు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని బోర్డు అధికారులే అంచనా వేశారు. వక్ఫ్ బోర్డుకు చెందిన 2,186 భూములకు సంబంధించిన రికార్డులు కూడా లేవని గతంలో హైకోర్టుకు బోర్డు తెలిపింది.

Read Also: Free sarees scheme: తెలంగాణ ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఉచిత చీరల పంపిణీ

HYD
HYD: Is the state holding Rs.4 lakh crore worth of waqf lands

ఉమ్మడి జిల్లాల వారీగా అన్యాక్రాంతమైన భూములు

తెలంగాణలో మొత్తం 33,929 వక్ఫ్ సంస్థల ఆధీనంలో 77,538.07 ఎకరాల భూములు ఉన్నాయని రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇందులో 57,423.91 ఎకరాలు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి.

  • ఉమ్మడి మెదక్ జిల్లా: 23,910 ఎకరాలకు గాను 23,782 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి (అత్యధికం).
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: 10,119 ఎకరాలకు గాను 9,189 ఎకరాలు కబ్జా అయ్యాయి.
  • రంగారెడ్డి: 14,785 ఎకరాల్లో 13,480 ఎకరాలు.
  • హైదరాబాద్: 1,785 ఎకరాల్లో 1,469 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి.
  • మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ వేలాది ఎకరాల వక్ఫ్ భూమి కబ్జాకు గురైంది.

అరకొర ఆదాయం, లీజుల వ్యవహారం

కోట్లాది రూపాయల విలువగల భూములున్నా, అవి కబ్జా పాలవడం, నామమాత్రపు అద్దెలు చెల్లించడం వల్ల వక్ఫ్ బోర్డుకు ఆదాయం అరకొరగా మాత్రమే వస్తుంది. వక్ఫ్ బోర్డుకు అద్దెల రూపంలో ఏడాదికి కేవలం రూ.5 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. దాదాపు 20,110 ఎకరాల్లో ఉన్న లీజుదారులు కొన్నేళ్ల క్రితం నిర్ణయించిన నామమాత్రపు అద్దెలనే చెల్లిస్తున్నారు. ముస్లింల విద్యాభివృద్ధి, పేదల ఉపాధికి ఉపయోగపడాల్సిన వక్ఫ్ ఆస్తులను వినియోగించుకోవాలని పాలకవర్గాలకు సూచించినా, ప్రముఖులు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద

దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద

తండ్రీ కుమారుల తగాదాతో నానమ్మ దుర్మరణం

తండ్రీ కుమారుల తగాదాతో నానమ్మ దుర్మరణం

వరల్డ్ క్లాస్ ‘బ్యూటీ టెక్ హబ్’గా మారనున్న హైదరాబాద్!

వరల్డ్ క్లాస్ ‘బ్యూటీ టెక్ హబ్’గా మారనున్న హైదరాబాద్!

గద్దెల వద్ద కొబ్బరికాయలు విసరడంతో భక్తులకు గాయాలు

గద్దెల వద్ద కొబ్బరికాయలు విసరడంతో భక్తులకు గాయాలు

మున్సిపల్ ఎన్నికలపై కవిత స్పందన

మున్సిపల్ ఎన్నికలపై కవిత స్పందన

రిజర్వేషన్ డైవర్షన్ కోసమే సిట్ నోటీసులు జారీ

రిజర్వేషన్ డైవర్షన్ కోసమే సిట్ నోటీసులు జారీ

నైనీ బొగ్గు టెండర్లపై కేంద్ర శాఖ కీలక భేటీ

నైనీ బొగ్గు టెండర్లపై కేంద్ర శాఖ కీలక భేటీ

జాతరలో ‘మండమెలిగే’ ప్రత్యేక ఘట్టం

జాతరలో ‘మండమెలిగే’ ప్రత్యేక ఘట్టం

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్

ఏకలవ్య స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాల షెడ్యూల్ విడుదల

ఏకలవ్య స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాల షెడ్యూల్ విడుదల

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఫిబ్రవరిలో కొత్త ఎక్స్‌ప్రెస్

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఫిబ్రవరిలో కొత్త ఎక్స్‌ప్రెస్

నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. మార్కండేయ జయంతికి హాజరు

నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. మార్కండేయ జయంతికి హాజరు

📢 For Advertisement Booking: 98481 12870