हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: AP: ప్రభుత్వానికి మూడు కీలక సూత్రాలు చెప్పిన లక్ష్మీనారాయణ

Rajitha
News Telugu: AP: ప్రభుత్వానికి మూడు కీలక సూత్రాలు చెప్పిన లక్ష్మీనారాయణ

వీవీ లక్ష్మీనారాయణ, (V.V. Lakshminarayana) మాజీ సీబీఐ జేడీ మరియు జై భారత్ నేషనల్ పార్టీ అధినేత, విశాఖలో జరిగిన CII పెట్టుబడుల సదస్సు విజయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, సుచిత్రా ఎల్లాను ట్యాగ్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. లక్ష్మీనారాయణ వ్యాఖ్యానప్రకారం, ఒప్పందాలు కుదిరిన తర్వాత వాటిని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయటం అత్యంత కీలకమని చెప్పారు. దాని కోసం ప్రభుత్వం మూడు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలి

Read also: Satya Jyoti: రోడ్డు ప్రమాదంలో వెయిట్‌లిఫ్టర్ సత్యజ్యోతి మృతి

  1. సమర్థవంతంగా పనిచేసే సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
  2. భూ వివాదాలకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించాలి.
  3. పర్యావరణ అనుమతులను సమయానికి, వేగంగా మంజూరు చేయాలి.

ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని

ఈ మూడు అంశాలపై ముఖ్యంగా దృష్టి పెట్టినట్లయితే, కుదిరిన ఒప్పందాలు పరిశ్రమలుగా మారి రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870