हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Bihar Elections: ఆ సర్వేల్లో నిజం లేదు.. నేనే గెలుస్తా.. తేజస్వి యాదవ్

Sushmitha
Telugu News: Bihar Elections: ఆ సర్వేల్లో నిజం లేదు.. నేనే గెలుస్తా.. తేజస్వి యాదవ్

బిహార్ ఎన్నికల(Bihar Elections) ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆర్జేడీ నేత, మహాగర్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్(Tejaswi Yadav) కొట్టివేశారు. బీజ పీ అగ్రనాయకత్వం ఆదేశాలతోనే ఈ సర్వేలు వచ్చాయని తేజస్వి అన్నారు. సాయంత్రం 7గంటల వరకూ ఓటు వేసేందుకు జనాలు క్యూలో నిలుచున్నారని, ఓటింగ్ ముగియకుండానే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

Read Also: Bihar Election : ఎన్డీఏ వర్సెస్ ఆర్జేడీ AI తీర్పు

Bihar Elections
Bihar Elections

ఎగ్జిట్ పోల్స్ సరికాదు.. తేజస్వి

గతంలో కంటే ఎక్కువ సీట్లు మాకు వస్తాయి. భారీ మెజారిటీతో(majority) ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. పెద్ద ఎత్తున ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు. వాళ్ల ఓట్లన్నీ మహాగర్ బంధన్ కు అనుకూలంగానే వేశారు. నవంబరు 18న మేం ప్రమాణస్వీకారం చేస్తాం అని తేజస్వి ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ ఎగ్జిట్

పోల్స్ బిహార్ లో తిరిగి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. మహాగర్ బంధన్ కు గతంలో వచ్చిన సీట్లు కూడా రావని పేర్కొన్నాయి. ఓటరు తీర్పు ఏమిటనేది నవంబరు 14న కౌంటింగ్ తరువాత స్పష్టమవుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870