हिन्दी | Epaper

Breaking News: రిపబ్లిక్‌డే నాడు దేశాన్ని కుదిపేయాలన్న టెర్రర్ ప్లాన్!

Tejaswini Y
Breaking News: రిపబ్లిక్‌డే నాడు దేశాన్ని కుదిపేయాలన్న టెర్రర్ ప్లాన్!

Breaking News: ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్ కేసు విచారణలో కీలక మలుపు తిరిగింది. దర్యాప్తు సంస్థల విచారణలో అరెస్టయిన ప్రధాన నిందితులు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనాయీ మరియు ఉమర్ షాకింగ్ వివరాలు బయటపెట్టారు.

వారిద్దరూ విచారణలో చేసిన అంగీకార ప్రకారం, 2026 జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా, అలాగే దీపావళి పండుగల సమయంలో ఢిల్లీలో భారీ పేలుళ్లను జరపాలని ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. దేశంలో భయాందోళన వాతావరణం సృష్టించడం తమ ప్రధాన ఉద్దేశమని కూడా అంగీకరించారు.

Read Also: Bhagyashri Borse : ఈసారైనా భాగ్యశ్రీ కోరిక తీరుతుందా..?

Delhi bomb blast

రహస్య ప్రదేశంలో ట్రయల్ బ్లాస్ట్

Breaking News: అంతేకాకుండా, తమ ముఠా సభ్యులు పేలుడు పదార్థాలు, ఏకే-47 రైఫిల్స్, పిస్టల్స్, మందుగుండు సామగ్రి వంటి ఆయుధాలను వివిధ ప్రాంతాల్లో నిల్వ చేసినట్లు కూడా విచారణలో బయటపెట్టారు. దర్యాప్తు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని ఒక రహస్య ప్రదేశంలో ట్రయల్ బ్లాస్ట్ కూడా నిర్వహించినట్లు నిందితులు అంగీకరించారు.

ఇంకా, గత ఆరు నెలల్లో అనేకసార్లు ఎర్రకోట ప్రాంతంలో రెక్కీ చేసినట్లు కూడా వెల్లడించారు. ఈ వివరాలన్నీ వెలుగులోకి రావడంతో, దర్యాప్తు సంస్థలు కేసు దిశను మరింత గంభీరంగా తీసుకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

📢 For Advertisement Booking: 98481 12870