हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

YS Jagan : జగన్ అభ్యర్థనను తోసిపొచ్చిన CBI కోర్ట్

Sudheer
YS Jagan : జగన్ అభ్యర్థనను తోసిపొచ్చిన CBI కోర్ట్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కోర్టుకు హాజరుకావడంపై మరోసారి వివాదం చెలరేగింది. సీబీఐ కోర్టు ఆయన దాఖలు చేసిన వీడియో కాల్ ద్వారా హాజరు కావాలన్న పిటిషన్‌ను తిరస్కరించింది. “ఏ పరిస్థితుల్లోనూ వ్యక్తిగత హాజరు తప్పనిసరి” అని స్పష్టం చేస్తూ, జగన్ కోరిన మినహాయింపు పిటిషన్‌ను ఆయన న్యాయవాది ఉపసంహరించుకున్నారు. అయితే, హాజరు కావడానికి వారం రోజుల సమయం ఇవ్వాలని కోరడంతో, కోర్టు నవంబర్ 21న వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో, జగన్‌కు న్యాయపరంగా మళ్లీ కోర్టు హాజరు తప్పని పరిస్థితి ఏర్పడింది.

Jubilee Hills By Election Exit Poll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలవబోతుందో చెప్పిన ఎగ్జిట్ పోల్స్

గత నెలలో విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతినిచ్చినప్పటికీ, తిరిగి వచ్చిన తర్వాత కోర్టుకు హాజరుకావాలని షరతు విధించింది. కానీ తిరిగి వచ్చిన జగన్, భద్రతా కారణాలు, ఖర్చు సమస్యల కారణంగా కోర్టుకు రాలేనని చెప్పి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలన్న పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ ఈ అభ్యర్థనను వ్యతిరేకిస్తూ, ఇలాంటి సౌకర్యం ఇవ్వకూడదని కోర్టులో వాదించింది. విచారణ అనంతరం, కోర్టు సీబీఐ అభిప్రాయాన్నే సమర్థిస్తూ, జగన్ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో, జగన్ ఇప్పుడు నేరుగా కోర్టుకు రావాలా, లేక హైకోర్టును ఆశ్రయించాలా అన్నది ఆసక్తికర ప్రశ్నగా మారింది.

YS Jagan
YS Jagan

సీఎం పదవి చేపట్టిన తర్వాత జగన్ కోర్టు హాజరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అక్రమాస్తుల కేసులతో పాటు, కోడి కత్తి దాడి కేసు, పాస్‌పోర్ట్ రీన్యువల్ కేసులలో కూడా ఆయన వ్యక్తిగత హాజరు తప్పించుకుంటూ వచ్చారు. గతంలో హైకోర్టు తాత్కాలికంగా ఆయనకు ఉపశమనం ఇచ్చినా, ఈసారి సీబీఐ కోర్టు కఠినంగా వ్యవహరించడం గమనార్హం. న్యాయపరమైన ఈ తాజా పరిణామం జగన్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. నవంబర్ 21న ఆయన నిజంగానే కోర్టుకు హాజరవుతారా, లేక మరోసారి చట్టపరమైన మార్గాలు అన్వేషిస్తారా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870