हिन्दी | Epaper
ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి

Breaking News – CBN Good News : ప్రతి మసీదుకు నెలకు రూ.5వేలు- చంద్రబాబు

Sudheer
Breaking News – CBN Good News : ప్రతి మసీదుకు నెలకు రూ.5వేలు- చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, ముస్లిం మైనారిటీల ఆర్థిక, విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా మైనారిటీ ఆడపిల్లలకు ఇంటర్‌మీడియట్‌ వరకు ఉచిత విద్యను అందించేలా చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. విద్యే శక్తి అని, ఆడపిల్లలు చదువుకుంటేనే కుటుంబం, సమాజం ఎదుగుతుందని ఆయన అన్నారు. ఈ నిర్ణయం ముస్లిం ఆడపిల్లలలో విద్యాపై ఆసక్తి పెంచడమే కాకుండా, వారి భవిష్యత్తును సురక్షితం చేయడంలో కీలక మలుపు అవుతుందని పేర్కొన్నారు.

Breaking News – Bihar Election Exit Poll : ఎన్డీఏ కూటమిదే విజయం అంటున్న ఎగ్జిట్ పోల్స్

ఇమామ్‌లు, మౌజమ్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చంద్రబాబు తెలిపారు. ధార్మిక సేవలు చేస్తున్న వారికి గౌరవం ఇవ్వడం తమ బాధ్యత అని, ప్రతి మసీదుకు నెలకు రూ. 5 వేల చొప్పున సహాయం అందించే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఈ చర్యతో మసీదుల నిర్వహణకు అవసరమైన ఆర్థిక భారం తగ్గుతుందని, మతపరమైన కార్యకలాపాలు సాఫీగా సాగుతాయని ఆయన వివరించారు. అంతేకాకుండా, మైనారిటీల సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరిచే దిశగా ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నామని తెలిపారు.

వక్స్ బోర్డు చట్ట సవరణపై మాట్లాడిన సీఎం, “వక్స్ ఆస్తులను ఎవరి ఆధీనంలో ఉంచినా, వాటి సంరక్షణ మాత్రం మైనారిటీల ద్వారానే జరుగుతుంది” అని స్పష్టం చేశారు. వక్స్ ఆస్తులను పూర్తిగా డిజిటలైజ్ చేసి పారదర్శకతతో నిర్వహించడానికి చర్యలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా ఎవరైనా ఆస్తుల వివరాలను పరిశీలించగలరని, అవినీతి, దుర్వినియోగం వంటి అంశాలకు ఇక అవకాశం ఉండదని చెప్పారు. మైనారిటీలకు గౌరవప్రదమైన స్థానం కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, న్యాయం, సమానత్వం, అభివృద్ధి అనే మూడు సూత్రాల ఆధారంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870