हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Breaking News – Bihar Election Exit Poll : ఎన్డీఏ కూటమిదే విజయం అంటున్న ఎగ్జిట్ పోల్స్

Sudheer
Breaking News – Bihar Election Exit Poll : ఎన్డీఏ కూటమిదే విజయం అంటున్న ఎగ్జిట్ పోల్స్

రెండు దశల్లో నిర్వహించిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు నేటితో విజయవంతంగా ముగిశాయి. నవంబర్‌ 6న తొలి విడతలో, నవంబర్‌ 11న రెండో విడతలో పోలింగ్‌ జరిగింది. మొత్తం 243 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొలి విడతలో 64.46 శాతం పోలింగ్‌ నమోదవగా, రెండో విడతలో కూడా సుమారు 60 శాతం దాటింది. రాజకీయంగా కీలకమైన ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార ఎన్డీఏ కూటమి (బీజేపీ, జేడీయూ, లోక్‌ జనశక్తి పార్టీ తదితరులు) మరియు మహాఘట్‌బంధన్‌ కూటమి (రాష్ట్రీయ జనతా దళ్‌, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు) మధ్య నేరుగా పోటీ నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్‌ 14న వెలువడనున్నప్పటికీ, ఇప్పటి నుంచే ఎగ్జిట్‌ పోల్స్‌ రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి.

Jubilee Hills By Election Exit Poll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలవబోతుందో చెప్పిన ఎగ్జిట్ పోల్స్

తాజాగా విడుదలైన జేవీసీ, మ్యాట్రిజ్‌, పీపుల్స్‌ ఇన్‌సైట్‌, దైనిక్‌ భాస్కర్‌, పీపుల్స్‌ పల్స్‌ వంటి సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ విశ్లేషణ ప్రకారం, ఎన్డీఏ కూటమికే అధిక ఆధిక్యం ఉన్నట్లు తేలింది. జేవీసీ ప్రకారం ఎన్డీఏ 135–150 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, మహాఘట్‌బంధన్‌ 88–103 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా. మ్యాట్రిజ్‌ సర్వేలో ఎన్డీఏ 147–167 స్థానాల్లో గెలవనుందని, మహాఘట్‌బంధన్‌ 70–90 సీట్ల మధ్యలోనే ఆగిపోతుందని తెలిపింది. పీపుల్స్‌ ఇన్‌సైట్‌, దైనిక్‌ భాస్కర్‌, పీపుల్స్‌ పల్స్‌ సర్వేలు కూడా ఎన్డీఏకు మెజార్టీ లభించే అవకాశం ఉన్నదని స్పష్టం చేశాయి. ఈ సర్వేల్లో సగటున ఎన్డీఏ 140–160 స్థానాల మధ్యలో గెలవనుందని, మహాఘట్‌బంధన్‌ 75–100 సీట్లకు పరిమితమవుతుందని అంచనా వేయబడింది.

ఇక ఈసారి పోటీలో కొత్తగా నిలిచిన జన సురాజ్‌ పార్టీ (ప్రశాంత్‌ కిషోర్‌ నేతృత్వంలో) ప్రదర్శన కూడా రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం ఆ పార్టీకి 0–5 స్థానాల మధ్యలో అవకాశాలు మాత్రమే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫలితాల ప్రకారం బిహార్‌లో మళ్లీ ఎన్డీఏ అధికారాన్ని కొనసాగించే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఎగ్జిట్‌ పోల్స్‌ కేవలం ఓ అంచనా మాత్రమే. తుది ఫలితాలు ఎంతవరకు వీటిని నిలబెడతాయో అనేది నవంబర్‌ 14న వెలువడే ఓట్ల లెక్కింపుతోనే తేలనుంది. అప్పటి వరకు బిహార్‌ రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అధిక ధరలు..అక్రమ బెల్టుషాపులు

అధిక ధరలు..అక్రమ బెల్టుషాపులు

తీర భద్రతకు ప్రజలే కవచం:ప్రవీర్ రంజన్

తీర భద్రతకు ప్రజలే కవచం:ప్రవీర్ రంజన్

మేఘాలయ బొగ్గు గని ప్రమాదం పై మోడీ దిగ్బ్రాంతి

మేఘాలయ బొగ్గు గని ప్రమాదం పై మోడీ దిగ్బ్రాంతి

DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు

DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు

సిక్కులపై ద్వేషమా? కాంగ్రెస్‌పై మోదీ ఘాటు విమర్శలు!

సిక్కులపై ద్వేషమా? కాంగ్రెస్‌పై మోదీ ఘాటు విమర్శలు!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సరిహద్దు భద్రతపై కీలక ప్రకటన చేశారు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సరిహద్దు భద్రతపై కీలక ప్రకటన చేశారు

చెన్నైలో బర్డ్ ఫ్లూ తో 1,500 కాకులు మృతి

చెన్నైలో బర్డ్ ఫ్లూ తో 1,500 కాకులు మృతి

బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా

బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా

ఇది సభ సంప్రదాయం కాదు : స్పీకర్ ఓం బిర్లా

ఇది సభ సంప్రదాయం కాదు : స్పీకర్ ఓం బిర్లా

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

సురక్షిత భవిష్యత్తుకు ప్రణాళికలు తప్పనిసరి

సురక్షిత భవిష్యత్తుకు ప్రణాళికలు తప్పనిసరి

📢 For Advertisement Booking: 98481 12870