हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

CM Revanth Reddy: కేసీఆర్‌ పథకాలు రద్దు చేయలేదు, కొత్త పథకాలు తీసుకొచ్చాం

Pooja
CM Revanth Reddy: కేసీఆర్‌ పథకాలు రద్దు చేయలేదు, కొత్త పథకాలు తీసుకొచ్చాం

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు మాజీ సీఎం కేసీఆర్‌(CM KCR) తీసుకొచ్చిన ఏ పథకాన్నీ తాను రద్దు చేయలేదని, ప్రజల ప్రయోజనార్థం వాటికి తోడు మరిన్ని కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read also: Pension Scheme: వృద్ధులకు రూ.4 వేల, మహిళలకు రూ.2500 సాయం త్వరలోనే

CM Revanth Reddy
CM Revanth Reddy

ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం అభివృద్ధి పనులను పక్కనపెట్టి కేవలం కమాండ్ కంట్రోల్ సెంటర్‌, సచివాలయం, ప్రగతిభవన్ నిర్మాణానికే ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. “నేను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాను” అని చెప్పారు. రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ, “నేను ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా నిలిపాను. కులగణన చేపట్టించాను. రాష్ట్ర గీతాన్ని అందించాను. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాను” అని వివరించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870