దక్షిణ భారత చిత్రసీమలో తన సహజమైన అందం, నేచురల్ నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రస్తుతం ఒక షాకింగ్ ఘటనతో వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో తన పేరుతో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి, తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర కంటెంట్గా మార్చి వైరల్ చేసిన వ్యక్తులపై ఆమె తీవ్రంగా స్పందించారు.
Read Also: Ram Gopal Varma: చిరంజీవికి RGV క్షమాపణలు.. ఎందుకంటే?
20 ఏళ్ల అమ్మాయి ప్రధాన పాత్ర
ఈ వ్యవహారంలో తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల అమ్మాయి ప్రధాన పాత్ర పోషించినట్లు విచారణలో బయటపడింది. ఈ విషయం తెలిసిన అనుపమ తీవ్రంగా షాక్ అయ్యారని తెలిపారు.
ఇన్స్టాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మార్ఫ్డ్ ఫొటోలు, అసభ్యకర కంటెంట్తో తన ఇమేజ్ను దెబ్బతీసిందన్నారు.ఈ నేపథ్యంలో అనుపమ, పోలీసులను ఆశ్రయించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: