हिन्दी | Epaper
10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

News Telugu: AP: టీచర్ అంకితభావానికి హ్యాట్సాఫ్ చెప్పిన నారా లోకేశ్

Rajitha
News Telugu: AP: టీచర్ అంకితభావానికి హ్యాట్సాఫ్ చెప్పిన నారా లోకేశ్

AP: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, (Nara lokesh) ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు షేక్ ఫిరోజ్ బాషా కృషిని ప్రశంసించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు ప్రధాన పాఠశాలలో బోధిస్తున్న ఆయన, విద్యార్థులకు డిజిటల్ ప్రింటింగ్‌లా అందమైన చేతిరాత నేర్పిస్తున్నారని మంత్రి ట్వీట్ ద్వారా అభినందించారు. ఫిరోజ్ బాషా ప్రతిరోజూ పాఠశాలకు ముందుగానే వచ్చి, సాయంత్రం అదనపు సమయం కేటాయించి విద్యార్థులకు బోధించడం ప్రేరణాత్మకమని లోకేశ్ పేర్కొన్నారు.

Read also: Tirumala Laddu: నెయ్యి పేరుతో మోసం – తిరుమల లడ్డూ కల్తీ బయటపడ్డది

మీ అంకితభావానికి హ్యాట్సాఫ్

AP: “మీరు పిల్లలకు నేర్పిన తెలుగు, ఇంగ్లిష్ హ్యాండ్‌రైటింగ్ అద్భుతంగా ఉంది. మీ అంకితభావానికి హ్యాట్సాఫ్,” అని ట్వీట్‌లో రాశారు. విద్యార్థుల్లో సబ్జెక్టులపై ఆసక్తి పెంపొందించడానికి ఆటపాటలతో బోధించే ఫిరోజ్ బాషా పద్ధతి ఫలితంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200కి చేరిందని ఆయన తెలిపారు. ఇలాంటి మార్పులే ప్రభుత్వ పాఠశాలల్లో చూడాలని తాను ఆశిస్తున్నానని లోకేశ్ స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870