हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Jio: అందరికి అందుబాటులో గూగుల్ జెమినీ ఏఐ ప్రో

Tejaswini Y
Telugu News: Jio: అందరికి అందుబాటులో గూగుల్ జెమినీ ఏఐ ప్రో

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో(Jio) తన వినియోగదారుల కోసం మరో అద్భుత ఆఫర్‌ను ప్రకటించింది. గూగుల్‌తో కలిసి అందిస్తున్న జెమినీ ఏఐ ప్రో ప్లాన్‌ను ఇప్పుడు అన్ని వయసుల వారికి ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. గతంలో ఈ ఆఫర్‌ను కేవలం 18 నుంచి 25 ఏళ్ల యువతకు మాత్రమే పరిమితం చేశారు. ఇప్పుడు అయితే 25 ఏళ్లు పైబడిన వినియోగదారులూ దీనిని ఉపయోగించుకోగలరు.

ఈ ప్రత్యేక ఆఫర్ కింద యూజర్లకు రూ.35,100 విలువైన జెమినీ ఏఐ ప్రో ప్లాన్‌ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తారు. అయితే, ఈ సదుపాయాన్ని పొందాలంటే జియో యూజర్ వద్ద అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ యాక్టివ్‌గా ఉండాలి. అంటే, నెలకు కనీసం రూ.349 లేదా అంతకంటే ఎక్కువ విలువైన రీఛార్జ్‌ చేసిన యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Read Also: Accident: నల్గొండ జిల్లాలో భయానక రోడ్డుప్రమాదం

Jio Users

ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లకు జెమినీ 2.5 ప్రో మోడల్, 2జీబీ క్లౌడ్ స్టోరేజ్, వియో 3.1 వీడియో జనరేటర్, నానో బనానా ఇమేజ్ జనరేషన్ వంటి ప్రీమియం ఏఐ ఫీచర్లు లభిస్తాయి. అంతేకాకుండా జెమినీ కోడ్ అసిస్టెంట్, నోట్‌బుక్ ఎల్ఎం, జీమెయిల్, గూగుల్ డాక్స్‌లో జెమినీ ఏఐ ఇంటిగ్రేషన్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.

మైజియో యాప్‌లో ఎలా యాక్టివేట్ చేసుకోవాలి

ఈ ఆఫర్‌ను పొందడానికి యూజర్లు తమ MyJio యాప్‌ను ఓపెన్ చేసి, అందులో కనిపించే ‘Claim Now’ బ్యానర్‌పై క్లిక్‌ చేయాలి. ఆప్షన్‌ యాక్టివ్‌గా ఉంటే వెంటనే ప్లాన్‌ యాక్టివేట్‌ అవుతుంది. ప్రస్తుతం ఈ ఆఫర్‌ కొందరు యూజర్లకు మాత్రమే లభిస్తున్నప్పటికీ, కంపెనీ దశలవారీగా అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సమాచారం. కొందరికి ప్రస్తుతం ‘Register Interest’ ఆప్షన్‌ మాత్రమే కనిపిస్తోంది.

టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉన్న జియో, ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులకు అత్యాధునిక ఏఐ సదుపాయాలు అందిస్తోంది. దీంతో, ఇప్పుడు అన్ని వయసుల జియో యూజర్లు గూగుల్ జెమినీ ఏఐ ప్రో సేవలను ఉచితంగా పొందే అవకాశం పొందుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870