हिन्दी | Epaper
గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

Telugu News: Eluru: బైక్ దొంగ పోలీసులకు సవాల్‌ – వీడియోతో పట్టుబడ్డ ముఠా

Pooja
Telugu News: Eluru: బైక్ దొంగ పోలీసులకు సవాల్‌ – వీడియోతో పట్టుబడ్డ ముఠా

ఏలూరు(Eluru) జిల్లాలో దొంగతనాలపై పోలీసులు గట్టిగా ముమ్మర చర్యలు చేపట్టారు. తాజాగా బైక్ దొంగతనాల్లో శతకం చేసిన ఓ దొంగ, తనే పోలీసులకు సవాల్‌ విసిరిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో తనే పట్టుబడ్డాడు. ఆ వీడియో ఆధారంగా పోలీసులు అతనితో పాటు అతని ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.

read also: Mali: మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు

బైక్‌ చోరీల్లో శతకం చేసిన గణేశ్‌

జిల్లా ఎస్పీ(Eluru) ప్రతాప్‌ శివకిశోర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇటీవల నూజివీడు పరిసర ప్రాంతాల్లో వరుసగా బైక్‌ దొంగతనాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దర్యాప్తులో దులాయ్‌ గణేశ్‌ అలియాస్‌ నాగపవన్‌ అనే యువకుడు నిందితుడిగా తేలాడు. అతడు తన స్నేహితులకు “బైక్‌ చోరీల్లో సెంచరీ చేశా, పోలీసులు నన్ను ఏం చేయలేరు” అంటూ వీడియో పంపాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు అతడిని గుర్తించారు.

ఐదుగురు సభ్యులతో కూడిన ముఠా అరెస్ట్‌

పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఐదుగురు దొంగలను పట్టుకున్నారు. అరెస్టైనవారు:

  • దులాయ్‌ గణేశ్‌ (రెల్లిపేట, నూజివీడు)
  • షేక్‌ మెహర్‌బాబా (గాంధీబొమ్మ కూడలి)
  • షేక్‌ ఆసిఫుల్లా (ఎంఆర్‌ అప్పారావు కాలనీ)
  • చిత్తూరి అజయ్‌కుమార్
  • చౌటపల్లి సుభాష్‌ (గొల్లపల్లి)

12 బైకులు స్వాధీనం – మద్యం మత్తులో చేసిన వీడియో

పోలీసులు ఈ ముఠా వద్ద నుంచి 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాల వెనుక ఉన్న కారణం వ్యసనాలు, ఈజీ మనీ కోరిక అని దర్యాప్తులో తెలిసింది. విచారణ సమయంలో గణేశ్‌ తన వీడియో గురించి అడగగా, “మద్యం మత్తులో(Alcohol intoxication) అలా మాట్లాడాను” అని చెప్పాడు. ఎస్పీ ప్రతాప్‌ శివకిశోర్‌ గణేశ్‌ను కఠినంగా హెచ్చరిస్తూ, “మళ్లీ పోలీసులకు ఛాలెంజ్‌ చేస్తావా?” అంటూ ఫైర్‌ అయ్యారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించి, అతడి మీద ఉన్న పాత కేసులపై కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870