हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Breaking News – Chhattisgarh Train Accident : ఛత్తీస్గఢ్ రైలు ప్రమాదానికి కారణం ఏంటి..?

Sudheer
Breaking News – Chhattisgarh Train Accident : ఛత్తీస్గఢ్ రైలు ప్రమాదానికి కారణం ఏంటి..?

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జైరామ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మంగళవారం ఉదయం కోర్బా–బిలాస్పూర్‌ ప్రయాణికుల రైలు, ఒక గూడ్స్‌ రైలును ఢీకొని దానిపైకి ఎక్కడం వల్ల ఈ విపరీత ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 25 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు, రైల్వే సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరి సహాయక చర్యలు ప్రారంభించాయి. బోగీల్లో ఇరుక్కున్న ప్రయాణికులను బయటకు తీయడానికి భారీ యంత్రాలను వినియోగించారు. రాత్రంతా కొనసాగిన శోధనలో ఇంకా మృతదేహాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపారు.

Latest News: Sigachi: సిగాచీ ప్రమాదంపై హైకోర్టు సీరియస్‌

ప్రమాదానికి అసలు కారణం ఏమిటనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. దర్యాప్తు ప్రారంభించిన రైల్వే అధికారులు సిగ్నల్‌ లోపం లేదా మానవ తప్పిదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రావడం వల్ల ఢీకొట్టుకున్నాయని చెబుతున్నారు. గూడ్స్‌ రైలు రద్దీగా లోడ్‌ అయి ఉండగా, కోర్బా ప్యాసింజర్‌ రైలు వేగంగా వస్తూ ఢీకొట్టిన వెంటనే ఒక్క బోగి పూర్తిగా వెనుక భాగంపైకి ఎగిరిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో రైలు వేగం అధికంగా ఉండడం వల్ల ఢీకొన్న దెబ్బకు బోగీలు సగం వరకు నలిగిపోయాయని, లోపల ఉన్న వారిని రక్షించడంలో సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపింది రైల్వే శాఖ.

ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైలు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రైల్వే అధికారులు సురక్షిత మార్గాల ద్వారా కొన్ని రైళ్లను మళ్లించగా, పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు చేశారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించనున్నట్లు సమాచారం. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ కూడా ఘటనను సీరియస్‌గా తీసుకొని, దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించింది. ఈ ప్రమాదం మళ్లీ దేశవ్యాప్తంగా రైల్వే భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలను లేవనెత్తింది. సాంకేతిక లోపాలు, సిగ్నల్‌ వ్యవస్థలో నిర్లక్ష్యం, మానవ తప్పిదాల వంటి అంశాలపై నిపుణులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైరామ్‌నగర్‌ రైల్వే ప్రమాదం గత కొన్ని నెలల్లో ఛత్తీస్‌గఢ్‌లో నమోదైన మూడవ పెద్ద రైలు ప్రమాదంగా రికార్డవుతోంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ బంద్!

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ బంద్!

బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

ఉచిత పథకాలు దేశ ఆర్థికాభివృద్ధికి దెబ్బ: సుప్రీంకోర్టు

ఉచిత పథకాలు దేశ ఆర్థికాభివృద్ధికి దెబ్బ: సుప్రీంకోర్టు

📢 For Advertisement Booking: 98481 12870