हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Telugu news: Mallareddy: దేశవ్యాప్తంగా విద్యా సంస్థల విస్తరణకు మల్లారెడ్డి సన్నాహాలు

Pooja
Telugu news: Mallareddy: దేశవ్యాప్తంగా విద్యా సంస్థల విస్తరణకు మల్లారెడ్డి సన్నాహాలు

తెలంగాణ రాజకీయాల్లో, విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మల్లారెడ్డి,(Mallareddy) ఇప్పుడు తన విద్యా సంస్థల సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే పలు ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు(Medical Colleges), డీమ్డ్ యూనివర్శిటీలు, పాఠశాలలను విజయవంతంగా నడుపుతున్న ఆయన, ఆ మోడల్‌ను ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనుకుంటున్నారు.

Read Also: CM: లండన్‌లో కీలక ఒప్పందం – హిందుజా గ్రూప్‌తో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు

Mallareddy
Mallareddy

తాజాగా మల్లారెడ్డి(Mallareddy) కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, తిరుపతిలో ఒక ఇంజినీరింగ్ కాలేజీని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అలాగే విశాఖపట్నంలోనూ ఒక విద్యాసంస్థను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. తిరుపతిలో కాలేజీ కొనుగోలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, కాలేజీలు స్థాపించడం తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

పేదలకు విద్య, వైద్య సేవలందించడమే లక్ష్యం
మల్లారెడ్డి మాట్లాడుతూ, తాను ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతో విద్యాసంస్థలు, ఆసుపత్రులు నడపాలని సంకల్పించానని చెప్పారు. విద్యా, వైద్య రంగాల ద్వారా పేదలకు నాణ్యమైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఏపీలో తిరుపతి, విశాఖతో ప్రారంభించిన ఈ విస్తరణ త్వరలోనే ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించనుందని ఆయన వెల్లడించారు.

“మల్లారెడ్డి బ్రాండ్” దేశవ్యాప్తం వైపు
తన ప్రత్యేక శైలితో, పంచ్ డైలాగ్‌లతో ప్రజల్లో విపరీతమైన ప్రజాదరణ పొందిన మల్లారెడ్డి, ఇప్పుడు “మల్లారెడ్డి బ్రాండ్”ను దేశవ్యాప్తంగా విస్తరించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. తిరుపతిలో కొనుగోలు చేసిన కొత్త కాలేజీతో పాటు, మూసివేసిన సంస్థలను పునరుద్ధరించి, కొత్తగా మరిన్ని యూనివర్సిటీలు స్థాపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870