हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest News: Justice Suryakant: సుప్రీంకోర్టు తదుపరి న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆస్తులివే!

Aanusha
Latest News: Justice Suryakant: సుప్రీంకోర్టు తదుపరి న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆస్తులివే!

భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) దేశ అత్యున్నత న్యాయస్థానం 53వ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా నియమితులయ్యారు. ఆయన నవంబర్ 24న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.హర్యానా (Haryana) రాష్ట్రం నుంచి సీజేఐ పదవిలోకి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి జస్టిస్ సూర్యకాంత్ కావడం విశేషం.

Read Also: Dog breeds: 6 ప్రమాదకర కుక్కల జాతులపై నిషేధం

ఆయన త్వరలోనే సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా.. ఆయన ఆస్తుల గురించి దేశవ్యాప్తంగా మీడియా, సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు (Supreme Court) వెబ్‌సైట్‌లో జస్టిస్ సూర్యకాంత్‌కు సంబంధించిన వివరాలు ఉండగా.. ఇప్పుడు అవి బయటికి వచ్చాయి.జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24వ తేదీన సీజేఐగా బాధ్యతలు స్వీకరించి..

2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఇక జస్టిస్ సూర్యకాంత్, ఆయన సతీమణి, ఇతర కుటుంబ సభ్యులపై భారీ మొత్తంలో ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. జస్టిస్ సూర్యకాంత్, ఆయన భార్య, కుటుంబ సభ్యుల పేరు మీద మొత్తం రూ.8 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి.

రూ.4.11 కోట్లు ఉంటాయని అంచనా

ఇక ఒక్క జస్టిస్ సూర్యకాంత్ పేరు మీద 16 ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇవన్నీ వడ్డీతో కలిపి సుమారు రూ.4.11 కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆయన భార్య పేరు మీద 6 ఎఫ్‌డీలు ఉండగా.. వాటి విలువ సుమారు రూ.1.97 కోట్లు అని వెల్లడించారు. ఇక జస్టిస్ సూర్యకాంత్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నట్లు తేలింది.

Justice Suryakant
Justice Suryakant

న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-I.. చండీగఢ్ సెక్టార్ 10, సెక్టార్ 18C, గురుగ్రామ్ డీఎల్ఎఫ్-II, సుశాంత్ లోక్-1 ప్రాంతాల్లో ఇళ్లు, స్థలాలు ఉన్నాయి.హర్యానాలోని పంచకులలో 13.5 ఎకరాల వ్యవసాయ భూమి.. హిసార్‌లో 12 ఎకరాలు ఉన్నాయి.

సుమారు 6 కిలోల వెండి సామాగ్రి ఉంది

జస్టిస్ సూర్యకాంత్, ఆయన సతీమణి వద్ద మొత్తం 1.1 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇక ఆయన భార్య వద్ద సుమారు 6 కిలోల వెండి సామాగ్రి ఉంది. ఇక జస్టిస్ సూర్యకాంత్‌కు ఇద్దరు కుమార్తెలు కాగా.. వారి పేరు మీద సుమారు రూ.59 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు..

10 తులాల బంగారం ఉన్నాయి.అయితే జస్టిస్ సూర్యకాంత్ కుటుంబం ఎలాంటి అప్పులు ప్రకటించలేదు. జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) పేరు మీద సొంత వాహనం లేనప్పటికీ.. ఆయన భార్య పేరు మీద మారుతీ సుజుకీ వ్యాగనార్ కారు ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. నోటీసు ఇచ్చిన కాంగ్రెస్

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. నోటీసు ఇచ్చిన కాంగ్రెస్

రేషన్ బియ్యానికి బదులు నగదు

రేషన్ బియ్యానికి బదులు నగదు

చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి:జేసీ ఆదేశం

చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి:జేసీ ఆదేశం

రూ.500 కోట్ల పరువునష్టం దావా, కాంగ్రెస్‌పై సీఎం సంచలన చర్య

రూ.500 కోట్ల పరువునష్టం దావా, కాంగ్రెస్‌పై సీఎం సంచలన చర్య

విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ సమర్ధనీయమా?

విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ సమర్ధనీయమా?

ఆటో రంగంలో భారత్‌కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్

ఆటో రంగంలో భారత్‌కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్

పట్టణ ‘పీఠాల’ కోసం త్రిముఖ సమరం

పట్టణ ‘పీఠాల’ కోసం త్రిముఖ సమరం

ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు కుట్ర చేస్తున్నాయి .. కంగనా రనౌత్‌

ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు కుట్ర చేస్తున్నాయి .. కంగనా రనౌత్‌

ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్!

ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్!

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు

మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు

ఐటీ రంగంలో ఓపెన్‌క్లా భూకంపం.. ఖంగుతిన్న ప్రపంచ దేశాలు

ఐటీ రంగంలో ఓపెన్‌క్లా భూకంపం.. ఖంగుతిన్న ప్రపంచ దేశాలు

📢 For Advertisement Booking: 98481 12870