हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Telugu News: AP Govt: తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం ఒక్కొక్కరికి రూ.1000

Pooja
Telugu News: AP Govt: తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం ఒక్కొక్కరికి రూ.1000

మొంథా తుఫాను ప్రభావంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) ఆర్థిక సాయం ప్రకటించింది. తుఫాన్ కారణంగా ఇళ్లను కోల్పోయి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులందరికీ ప్రభుత్వం ప్రత్యక్ష ఆర్థిక సాయం అందించనుంది.

Read Also: Rain Alert: జమైకాలో మెలిస్సా తుపాను విధ్వంసం

 AP Govt
AP Govt: తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం ఒక్కొక్కరికి రూ.1000

పునరావాస కేంద్రాల రూ.1000 చొప్పున – కుటుంబానికి గరిష్ఠంగా రూ.3000 సహాయం

తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, పునరావాస కేంద్రాలకు వచ్చిన ప్రతి వ్యక్తికి రూ.1000 చొప్పున నగదు సాయం ఇవ్వాలని ప్రభుత్వం(AP Govt) నిర్ణయించింది. ఒక కుటుంబంలో ముగ్గురికి పైగా ఉన్నట్లయితే, గరిష్ఠంగా రూ.3000 వరకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ సాయం పునరావాస కేంద్రాల నుంచి బాధితులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లే ముందు అందించబడుతుంది.

ఇక పంట నష్టాలు, ఇళ్ల దెబ్బతినడం, విద్యుత్(Electricity,), తాగునీరు, రవాణా వంటి రంగాల్లో జరిగిన నష్టాలను అంచనా వేయడానికి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితుల పునరావాసానికి ప్రభుత్వం అన్ని వనరులను వినియోగిస్తుందని స్పష్టం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870