हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Telugu News: CM Revanth:సినీ కార్మికుల సంక్షేమానికి రూ.10 కోట్ల నిధి

Sushmitha
Telugu News: CM Revanth:సినీ కార్మికుల సంక్షేమానికి రూ.10 కోట్ల నిధి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికలో సినీ పరిశ్రమకు ప్రత్యేకమైన స్థానం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth) స్పష్టం చేశారు. సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం యూసుఫ్‌గూడలో నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సినీ కార్మికులకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

 Read Also: Amaravati: నవంబరు 10 నుంచి జనగణన

సినీ కార్మికులకు వరాలు, చారిత్రక నేపథ్యం

తెలుగు సినీపరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడంలో దివంగత నేత మర్రి చెన్నారెడ్డి విశేష కృషి చేశారని, అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి నటులు సహకరించారని సీఎం గుర్తుచేశారు. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి(Dr. Prabhakar Reddy) మణికొండలో తన పది ఎకరాల సొంత స్థలాన్ని విరాళంగా ఇచ్చి చిత్రపురి కాలనీ ఏర్పాటుకు కృషి చేశారని కొనియాడారు. రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడే సినీ కార్మికుల కష్టం తనకు తెలుసని, తన కళ్లు అధికారంతో మూసుకుపోలేదని తెలిపారు.

  • నిధులు, రిజర్వేషన్లు: సినీ కార్మికుల సంక్షేమానికి ₹10 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే నిర్మాతలు సినిమా నుంచి వచ్చే ఆదాయంలో 20 శాతం వాటా ఇవ్వాలని, ఇకపై సినిమా టికెట్లపై ధరలు పెంచితే, అందులో 20 శాతం సినీ కార్మికులకు ఇచ్చేలా జీవో ఇస్తామని ప్రకటించారు.
  • విద్య, వైద్యం: కృష్ణానగర్‌లో స్థలం చూసి, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు సినీ కార్మికుల పిల్లలకు పాఠశాల ఏర్పాటు చేసి చదువు చెప్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.
  • అవార్డులు, అభివృద్ధి: పదేళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డులను ప్రజాగాయకుడు గద్దర్ పేరుతో అందిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు వేదిక కావాలనేది తమ కోరికని, ఐటీ, ఫార్మా తరహాలోనే సినీ పరిశ్రమకు ప్రత్యేక చాప్టర్ ఉంటుందని చెప్పారు.
CM Revanth

చిత్రపురి కాలనీ వివాదం, కొత్త నియామకం

‘తెలంగాణ రైజింగ్ 2047’లో సినీ పరిశ్రమ అండగా ఉంటే హాలీవుడ్‌ను ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత తనదేనని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు వారధిగా ఉండేందుకు ఎఫ్‌ఈసీ (FEC) ఛైర్మన్‌గా దిల్‌ రాజును(Dil Raju) నియమించినట్లు తెలిపారు. మరోవైపు, చిత్రపురి కాలనీలో అనేక అక్రమాలు జరిగాయని, విచారించి చర్యలు తీసుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రాంగణం ఎదుట ఆందోళన నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డగించి తరలించారు

సినీ కార్మికుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నిధి ఎంత?

కార్మికుల సంక్షేమానికి ₹10 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

సినిమా టికెట్ ధరలు పెంచితే కార్మికులకు ఎంత వాటా లభిస్తుంది?

సినిమా టికెట్లపై ధరలు పెంచితే అందులో 20 శాతం సినీ కార్మికులకు ఇచ్చేలా జీవో ఇస్తామని హామీ ఇచ్చారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.. పొన్నం ప్రభాకర్

తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.. పొన్నం ప్రభాకర్

అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026

అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026

కోఠి కాల్పుల కేసు.. ఆటో డ్రైవర్ పట్టివేత

కోఠి కాల్పుల కేసు.. ఆటో డ్రైవర్ పట్టివేత

కాంగ్రెస్ కు రెబల్ బెడద

కాంగ్రెస్ కు రెబల్ బెడద

అప్పుడు మోనాలిసా..ఇప్పుడు ఏసీపీ వసుంధర..సోషల్ మీడియా లో ట్రేండింగ్

అప్పుడు మోనాలిసా..ఇప్పుడు ఏసీపీ వసుంధర..సోషల్ మీడియా లో ట్రేండింగ్

ఆగ్రహం తో  బస్సు అద్దాలు ధ్వంసం చేసిన భక్తులు

ఆగ్రహం తో  బస్సు అద్దాలు ధ్వంసం చేసిన భక్తులు

కౌశిక్ రెడ్డి–ఐపీఎస్ అసోసియేషన్ మధ్య మాటల యుద్ధం

కౌశిక్ రెడ్డి–ఐపీఎస్ అసోసియేషన్ మధ్య మాటల యుద్ధం

బడ్జెట్‌లో తెలంగాణ కోరిన 47 డిమాండ్లు ఇవే..

బడ్జెట్‌లో తెలంగాణ కోరిన 47 డిమాండ్లు ఇవే..

ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్

ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్

మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక చర్చ

మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక చర్చ

ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం చేయాలి: మంత్రి పొన్నం

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం చేయాలి: మంత్రి పొన్నం

📢 For Advertisement Booking: 98481 12870