हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Telugu News:Aadhar Update:ఇక ఇంటి నుంచే – నవంబర్ 1 నుంచి కొత్త ఆన్‌లైన్ సౌకర్యం

Pooja
Telugu News:Aadhar Update:ఇక ఇంటి నుంచే – నవంబర్ 1 నుంచి కొత్త ఆన్‌లైన్ సౌకర్యం

ఆధార్ కార్డులో(Aadhar Update) వివరాలు సరిచేయాలంటే ఇప్పటివరకు ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి క్యూ లో నిలబడి టోకెన్ తీసుకోవాల్సి వచ్చేది. పేరు, పుట్టిన తేదీ లేదా చిరునామా వంటి చిన్న మార్పులకైనా ఒకరోజంతా సమయం పట్టేది. కానీ, ఈ సమస్య ఇక ఉండదని యూఐడీఏఐ (UIDAI) ప్రకటించింది.

Read Also: Supreme Court:డిజిటల్ అరెస్ట్’ మోసాలపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు  నోటీసులు

Aadhar Update
Aadhar Update:ఇక ఇంటి నుంచే – నవంబర్ 1 నుంచి కొత్త ఆన్‌లైన్ సౌకర్యం

నవంబర్ 1 నుంచి ప్రజలు ఇంట్లో నుంచే ఆధార్ వివరాలను(Aadhar Update) ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే అవకాశం పొందబోతున్నారు. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా సులభంగా మార్చుకోవచ్చు. యూఐడీఏఐ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కొత్త విధానం ద్వారా ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా, సురక్షితంగా మారనుంది. అయితే బయోమెట్రిక్ అప్‌డేట్స్(Biometric updates) (ఫింగర్‌ప్రింట్స్, ఐరిస్ స్కాన్) కోసం మాత్రం ఆధార్ సేవా కేంద్రాలకే వెళ్లాల్సి ఉంటుంది.

ఇక ఫీజుల విషయానికి వస్తే —

  • పేరు, చిరునామా మార్పులు: ₹75
  • బయోమెట్రిక్ అప్‌డేట్: ₹125
  • 15 ఏళ్లలోపు పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్: ఉచితం

యూఐడీఏఐ ప్రజలకు ఆన్‌లైన్ సౌకర్యాన్ని అందించడం ద్వారా ఆధార్ సేవా కేంద్రాల వద్ద రద్దీ తగ్గి, సమయం ఆదా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఆధార్ వివరాలు ఎక్కడ అప్‌డేట్ చేయవచ్చు?
అధికారిక వెబ్‌సైట్ myaadhaar.uidai.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు మార్చుకోవచ్చు.

అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చా?
పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నెంబర్ వంటి వివరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. బయోమెట్రిక్ మార్పులకు సేవా కేంద్రం తప్పనిసరి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870