हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Breaking News – Montha Toofan Effect: ఇళ్ల నుంచి బయటికి రావొద్దు – మంత్రి అనిత

Sudheer
Breaking News – Montha Toofan Effect: ఇళ్ల నుంచి బయటికి రావొద్దు – మంత్రి అనిత

మొంథా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. ప్రజల భద్రతకే ప్రాధాన్యతనిస్తూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హోంమంత్రి అనిత విజ్ఞప్తి చేశారు. తుఫాన్ సమయంలో బలమైన ఈదురు గాలులు, కుండపోత వర్షాలు సంభవిస్తాయని హెచ్చరికలు రావడంతో రోడ్లపై చెట్లు, స్తంభాలు కూలే ప్రమాదం ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేలా విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి ప్రభుత్వం పలు ముందస్తు చర్యలు చేపట్టింది.

Latest News: Warangal: వరంగల్‌లో వీధికుక్కల ఆగడాలు! బాలికపై దారుణ దాడి!

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఇప్పటికే హెలిప్యాడ్లు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ల నుంచి నేవీ హెలికాప్టర్లను రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. అదనంగా, విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బందిని సైతం ప్రభావిత జిల్లాల్లో మోహరించారు. అవసరమైతే ఇంకా అదనపు దళాలను పంపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం పేర్కొంది.

అటు కాకినాడలో తుఫాన్ తీరం దాటనుండడంతో అక్కడ పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, వైర్లు తెగిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు 3 వేలకు పైగా విద్యుత్ స్తంభాలను ముందుగానే సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. తుఫాను పూర్తిగా దాటే వరకూ, అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం చెబుతోంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన

అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన

విద్యార్థుల ఆవేదన విని చలించిపోయిన పవన్ కల్యాణ్

విద్యార్థుల ఆవేదన విని చలించిపోయిన పవన్ కల్యాణ్

చంద్రబాబు, జగన్ పై వైసీపీ షర్మిల వాక్యాలు

చంద్రబాబు, జగన్ పై వైసీపీ షర్మిల వాక్యాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

గురువు ప్రాణాలు కాపాడిన శిష్యుడు.. అసలేం జరిగింది?

గురువు ప్రాణాలు కాపాడిన శిష్యుడు.. అసలేం జరిగింది?

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు – పేద పిల్లలకు పెద్ద అవకాశం

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు – పేద పిల్లలకు పెద్ద అవకాశం

📢 For Advertisement Booking: 98481 12870