हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Latest Telugu News: Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Vanipushpa
Latest Telugu News: Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ల(Stock Market)లో ఆరు రోజులుగా కొనసాగుతున్న లాభాల జోరుకు శుక్రవారం బ్రేక్ పడింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందంపై కొత్తగా సమీక్ష జరగవచ్చన్న వార్తల నేపథ్యంలో అంతర్జాతీయంగా సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 344.52 పాయింట్లు నష్టపోయి 84,211.88 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 96.25 పాయింట్లు క్షీణించి 25,795.15 వద్ద ముగిసింది.

Read Also: Vladimir Putin: ఆంక్షల వల్ల తమ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం ఉండదన్న పుతిన్

Today Stock Market
Today Stock Market

రాబోయే 1-2 సెషన్లలో ఒడిదుడుకులు

“సెషన్ ఆద్యంతం నిఫ్టీ బలహీనంగానే కదలాడింది. ట్రేడర్లు లాభాలను బుక్ చేసుకోవడంతో కీలకమైన 25,850 మద్దతు స్థాయిని కోల్పోయి, 25,700 స్థాయికి పడిపోయింది” అని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. “రాబోయే 1-2 సెషన్లలో ఒడిదుడుకులు కొనసాగినా, ఆ తర్వాత మళ్లీ ర్యాలీ కనిపించే అవకాశం ఉంది. నిఫ్టీకి 25,850 వద్ద నిరోధం ఉంది. దాన్ని దాటితే 26,000-26,200 స్థాయిలకు చేరవచ్చు” అని వారు అంచనా వేశారు. సెన్సెక్స్ సూచీలో హిందుస్థాన్ యూనిలీవర్ (HUL), అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్ కంపెనీల షేర్లు ప్రధానంగా నష్టపోయి మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి.

అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు

రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ మెటల్ సూచీ 1.03 శాతం, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 0.2 శాతం మేర లాభపడ్డాయి. అయితే, ఎఫ్ఎంసీజీ రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సూచీ 0.75 శాతంతో అత్యధికంగా నష్టపోయింది. పీఎస్‌యూ బ్యాంక్ సూచీ కూడా 0.74 శాతం మేర పతనమైంది. బ్రాడర్ మార్కెట్‌లోనూ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, రష్యాపై ఆంక్షల నేపథ్యంలో పెరుగుతున్న ముడిచమురు ధరల వంటి అంశాలు ఇన్వెస్టర్లను ఆచితూచి వ్యవహరించేలా చేశాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

నంబర్ 1 స్టాక్ మార్కెట్ ఏది?
అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని నాస్డాక్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎగ్గోజ్ గుడ్లపై FSSAI చర్యలు

ఎగ్గోజ్ గుడ్లపై FSSAI చర్యలు

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

📢 For Advertisement Booking: 98481 12870