हिन्दी | Epaper
చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు

Telugu News: Bandi Sanjay: గో సంరక్షకుడి పై దాడి చేసిన నిందితులను శిక్షించాలి

Sushmitha
Telugu News: Bandi Sanjay: గో సంరక్షకుడి పై దాడి చేసిన నిందితులను శిక్షించాలి

హైదరాబాద్ (కంటోన్మెంట్): గోవులను అక్రమంగా వధశాలలకు తరలిస్తుంటే అడ్డుకున్న బజరంగ్ దళ్ కార్యకర్త సోను సింగ్ అలియాస్ ప్రశాంత్‌పై దాడి జరగడం సరైంది కాదని, నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తెలిపారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పోచారం, ఐటీ కారిడార్ వద్ద జరిగిన ఈ ఘటనలో సోను సింగ్‌పై తుపాకీతో కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన సోను సింగ్ ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

Read Also: Kurnool Tragedy: కర్నూలు బస్సు ప్రమాదం పై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి

రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతపై విమర్శలు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. గోవులను పూజించడం భారతీయ సంస్కృతి అని, గోరక్షకుడిపై దాడి చేయడం మంచిది కాదని పేర్కొన్నారు. ఇస్లామ్‌లో గోవులను వధ చేయాలని ఎక్కడైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంఐఎం పార్టీలకు వత్తాసు పలుకుతున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు.

Bandi Sanjay

ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక

రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. గో రక్షకులపై దాడులు జరిగితే కేసీఆర్‌కు పట్టిన గతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Revanth Reddy) కూడా పడుతుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మజ్లిస్ ఆగడాలు పెరిగాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని ఆయన స్పష్టం చేశారు.

కాల్పులకు గురైన గోరక్షకుడి పేరు ఏమిటి?

సోను సింగ్ అలియాస్ ప్రశాంత్.

గో రక్షకుడిపై ఎక్కడ దాడి జరిగింది?

హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పోచారం, ఐటీ కారిడార్ వద్ద ఈ దాడి జరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మరో ప్రాణం తీసిన లోన్ యాప్

మరో ప్రాణం తీసిన లోన్ యాప్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు

చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం

చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం

హైదరాబాద్ అలర్ట్, అగ్ని ప్రమాదాలపై హైడ్రా ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు !

హైదరాబాద్ అలర్ట్, అగ్ని ప్రమాదాలపై హైడ్రా ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు !

వివాహం కాదేమోననే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న యువతి

వివాహం కాదేమోననే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న యువతి

ఎటిఎంలను టార్గెట్ చేస్తున్న ఉత్తరాది నేరగాళ్లు

ఎటిఎంలను టార్గెట్ చేస్తున్న ఉత్తరాది నేరగాళ్లు

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య?

హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య?

4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

భారీగా పతనమైన పసిడి ధరలు.. ఒక్కరోజే రూ. 13,000 డౌన్!

భారీగా పతనమైన పసిడి ధరలు.. ఒక్కరోజే రూ. 13,000 డౌన్!

హైదరాబాద్ లో పెరుగుతున్న ఎండలు

హైదరాబాద్ లో పెరుగుతున్న ఎండలు

భార్య ఆత్మహత్య ప్రయత్నం.. సహకరించిన భర్త

భార్య ఆత్మహత్య ప్రయత్నం.. సహకరించిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870