हिन्दी | Epaper
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Telugu News: Agricultural: చిన్నరైతుల మేలు కోసం కొత్త వ్యవసాయ విధానం అవసరం

Sushmitha
Telugu News: Agricultural: చిన్నరైతుల మేలు కోసం కొత్త వ్యవసాయ విధానం అవసరం

వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి పనితీరు అద్భుతం: ప్రొ. కోదండరాం

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే మూలం: గోరటి వెంకన్న

హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్(Jaya Shankar) తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) మరియు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీ ఆడిటోరియంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఉపకులపతిగా ఏడాది పూర్తి చేసుకున్న ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యను అభినందించారు. ఆయన ఏడాది ప్రగతి నివేదికను వీడియో ప్రదర్శన ద్వారా విడుదల చేశారు.

Read Also: Vladimir Putin: ఆంక్షల వల్ల తమ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం ఉండదన్న పుతిన్

Agricultural

వ్యవసాయ రంగం, విశ్వవిద్యాలయం పాత్ర

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ ఎం. కోదండరాం ప్రసంగిస్తూ, తెలంగాణ ఉద్యమానికి, రైతాంగానికి, వ్యవసాయ రంగానికి విడదీయరాని సంబంధం ఉందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉండేదని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని విధానాలు రూపొందించాలని సూచించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి, రైతులకు సరైన సూచనలు, సలహాలు అందించాల్సిన గురుతర బాధ్యత యూనివర్సిటీపై ఉందని ఆయన అన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల సూచనలు, సలహాలతోనే తాను విశ్వవిద్యాలయాన్ని నడిపిస్తున్నానని వీసీ జానయ్య అన్నారు. మేధస్సే పెట్టుబడిగా విశ్వవిద్యాలయం ఖ్యాతిని పెంచడానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు వివరించారు.

నిధుల ప్రతిపాదన, కొత్త కళాశాలలు

యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక సాయంగా ₹450 కోట్ల రూపాయలు ఇవ్వవలసిందిగా కేంద్ర ఆర్థిక మంత్రికి ప్రతిపాదనలు పంపినట్లు వీసీ జానయ్య తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, తమ ఎంపీల ద్వారా కేంద్రం నుంచి నిధులు రప్పించేందుకు ప్రయత్నం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆయన వివరించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, నిజామాబాద్‌లలో 30 సీట్ల చొప్పున మూడు కొత్త కళాశాలలను ప్రారంభిస్తున్నట్లు జానయ్య తెలిపారు.

తెలంగాణ విద్యా కమిషన్ చైర్‌పర్సన్ ఆకునూరి మురళి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న వంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, విద్యార్థులు చేదోడుగా ఉండాలని గోరేటి వెంకన్న సూచించారు.

ఆత్మీయ సమ్మేళనం ఏ విశ్వవిద్యాలయంలో జరిగింది?

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగింది.

వీసీ జానయ్య కేంద్రం నుంచి ఎన్ని నిధులు కోరారు?

యూనివర్సిటీ కోసం ప్రత్యేక సాయంగా ₹450 కోట్ల రూపాయలు ఇవ్వవలసిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు సీపీ సజ్జనార్ వార్నింగ్

తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు సీపీ సజ్జనార్ వార్నింగ్

నూతన సంవత్సరం వేడుకలపై పోలీస్ కఠిన ఆంక్షలు!

నూతన సంవత్సరం వేడుకలపై పోలీస్ కఠిన ఆంక్షలు!

ఉచిత బస్సు పథకం ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తోంది

ఉచిత బస్సు పథకం ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తోంది

క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా

క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా

మూసీ నది పునరుజ్జీవం: తొలి దశ పనులు త్వరలో ప్రారంభం

మూసీ నది పునరుజ్జీవం: తొలి దశ పనులు త్వరలో ప్రారంభం

ప్యారడైజ్ నుంచి షామీర్‌పేట్ వరకు 18.5 కిమీ కారిడార్ నిర్మాణం

ప్యారడైజ్ నుంచి షామీర్‌పేట్ వరకు 18.5 కిమీ కారిడార్ నిర్మాణం

హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు

హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు

ఉపాధి హామీ పథకాన్ని చంపేందుకు కుట్ర

ఉపాధి హామీ పథకాన్ని చంపేందుకు కుట్ర

హ్యామ్ రోడ్లపై లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తేనే కాంట్రాక్టర్లు ముందడుగు

హ్యామ్ రోడ్లపై లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తేనే కాంట్రాక్టర్లు ముందడుగు

వ్యవసాయ వర్సిటీ ప్రగతి నివేదిక విడుదల

వ్యవసాయ వర్సిటీ ప్రగతి నివేదిక విడుదల

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి: హాస్టళ్లను తనిఖీ చేయాలి

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి: హాస్టళ్లను తనిఖీ చేయాలి

📢 For Advertisement Booking: 98481 12870