हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Telugu News: Indian Railways: దీపావళి రద్దీకి ప్రత్యేక రైళ్ల సర్వీస్ ప్రారంభం

Pooja
Telugu News: Indian Railways: దీపావళి రద్దీకి ప్రత్యేక రైళ్ల సర్వీస్ ప్రారంభం

దీపావళి పండుగ సీజన్‌ దగ్గరపడుతుండటంతో రైళ్లలో(Indian Railways) ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు(Railway officials) అదనపు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి(Indian Railways) వంటి కేంద్రాల నుండి తెలుగు రాష్ట్రాలు మరియు దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపాలని ఇప్పటికే రైల్వే శాఖ నిర్ణయించింది.

Indian Railways
Indian Railways: దీపావళి రద్దీకి ప్రత్యేక రైళ్ల సర్వీస్ ప్రారంభం

Read Also: TG Bandh: బంద్ తో ప్రయాణికుల ఇక్కట్లు..

ఇక తాజాగా చెన్నై ఎగ్మూర్ నుండి పశ్చిమ బెంగాల్‌లోని సంత్రాగచ్చికి రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.

  • రైలు సంఖ్య 06109: అక్టోబర్ 19న (ఆదివారం) మధ్యాహ్నం 2:15 గంటలకు చెన్నై ఎగ్మూర్ నుండి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సంత్రాగచ్చికి చేరుకుంటుంది.
  • రైలు సంఖ్య 06110: అక్టోబర్ 20న (సోమవారం) మధ్యాహ్నం 2:55 గంటలకు సంత్రాగచ్చి నుండి బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9 గంటలకు చెన్నై ఎగ్మూర్ చేరుకుంటుంది.

ఈ రైళ్లు సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి.

ఈ ప్రత్యేక రైళ్లు ఎప్పుడు నడుస్తాయి?
అక్టోబర్ 19 మరియు 20 తేదీల్లో చెన్నై ఎగ్మూర్–సంత్రాగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

రైళ్లు ఎక్కడెక్కడ ఆగుతాయి?
సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, రాజమండ్రి, భువనేశ్వర్ వంటి ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870