हिन्दी | Epaper
పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE

Latest news: Atchannaidu: శనగ రైతును ఆదుకుంటాం

Saritha
Latest news: Atchannaidu: శనగ రైతును ఆదుకుంటాం

వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు

విజయవాడ : రబీ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా శనగ పంట సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా రైతుల పట్ల కూటమి ప్రభుత్వం(Atchannaidu) కట్టుబడి ఉంది. రైతు అభ్యున్నతే మా లక్ష్యం. ప్రతి రైతు అవసరాలను గుర్తించి, వారికి అవసరమైన విత్తనాలు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు.

Read also: ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం – సిఎం, డిసిఎం చిత్రాలకు పాలాభిషేకం

Atchannaidu

నాణ్యమైన విత్తనాల కోసం చర్యలు

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు వ్యవసాయ శాఖ ఇప్పటికే జిల్లాల వారీగా అంచనా వేస్తోందని, ప్రతి రైతు అవసరాలకు సరిపడే విత్తనాలు అందుబాటులో ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన(Atchannaidu) తెలిపారు. రైతు కష్టపడి పండించే ప్రతి గింజ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమవుతుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని అన్నారు. రైతు కోసం కొత్త ఆలోచనలు, సాంకేతి కతను ఉపయోగించి వ్యవసాయం లాభదాయ కంగా మారాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు ప్రత్యేక దిశానిర్దేశాలు ఇచ్చారు. రైతు ఆదాయాన్ని పెంచే ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని మంత్రి పేర్కొన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

ఒకే కుటుంబ లో నలుగురు సభ్యులు అదృశ్యం

ఒకే కుటుంబ లో నలుగురు సభ్యులు అదృశ్యం

పశ్చిమాసియా సంక్షోభం: తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

పశ్చిమాసియా సంక్షోభం: తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

HPV టీకాపై అపోహలు వద్దు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

HPV టీకాపై అపోహలు వద్దు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

ఇక పురుషులకు కూడా బస్సుల్లో ఫ్రీ జర్నీ, అర్హులు వీరే..

ఇక పురుషులకు కూడా బస్సుల్లో ఫ్రీ జర్నీ, అర్హులు వీరే..

యుద్ధం ఎఫెక్ట్: ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు

యుద్ధం ఎఫెక్ట్: ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు

No image

షియోమి 17 సిరీస్ విడుదల, ఫీచర్లు చూస్తే షాక్

వెలుగుమట్ల పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

వెలుగుమట్ల పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

ట్రంప్ ప్రకటన సంచలనం, ఖమేనీ మరణంపై కలకలం

ట్రంప్ ప్రకటన సంచలనం, ఖమేనీ మరణంపై కలకలం

ప్యారడైజ్ హోటల్‌లో కల్తీ నెయ్యి గుర్తింపు

ప్యారడైజ్ హోటల్‌లో కల్తీ నెయ్యి గుర్తింపు

VOCPAతో టాటా మోటార్స్ చారిత్రాత్మక ఒప్పందం

VOCPAతో టాటా మోటార్స్ చారిత్రాత్మక ఒప్పందం

‘కేరళ స్టోరీ-2’ విడుదలకు గ్రీన్ సిగ్నల్

‘కేరళ స్టోరీ-2’ విడుదలకు గ్రీన్ సిగ్నల్

📢 For Advertisement Booking: 98481 12870